ప్రజలకు ఉచితంగా ఇస్తే వాటి విలువ తెలియదని.. విద్య, శిక్షణ వంటి వాటికి ఫీజులు తీసుకోవడం అవసరమని కేంద్రమంత్రి నితిన్గడ్కరీ పేర్కొన్నారు. అన్నీ ఉచితంగా కావాలని ప్రజలు కోరుకుంటారని, కానీ ఉచితంగా ఏమీ ఇవ్వకూ�
Tej Pratap | ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక భావనలో మునిగి ఉండే బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్లో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఆర్జేడీ నుంచి బహిష్కరించిన ఆయన కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులయ్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ కస్తూర్బా బాలికల విద్యాలయంలో వంటకాలను మరింత రుచికరంగా, పరిశుభ్రంగా తయారు చేయడం కోసం ప్రత్యేక శిక్షణ శిబిరం సోమవారం నిర్వహించినట్లు జీసీడీవో కవిత తె�
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు రాణి రుద్రమ దేవి కుట్టు శిక్షణ కేంద్ర నిర్వాహకులు కటుకు ప్రవీణ్ తెలిపారు.
సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలి�
ఉపాధ్యాయులకు అందిస్తున్న వృత్యంతర శిక్షణ వారికి చుక్కలు చూపిస్తున్నది. శిక్షణ అందిస్తున్న కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల వసతు
వృత్యంతర శిక్షణ ద్వారా బోధనా నైపుణ్యాల అభివృద్ధి జరుగుతుందని తహసీల్దార్ జగదీశ్వర్ రావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయులకు పలు
రాష్ట్రంలోని సర్కారు టీచర్లకు రెండో విడత శిక్షణ మంగళవారం ప్రారంభమయ్యింది. 550 మండలాల్లో ఐదు రోజులపాటు 89,378 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఆన్లైన్ ద్వారా టీచర్లనుద్�
జిల్లాలోని ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వరాచారి తెలిపారు. కొత్తగూడెంలో సోమవారం ఆయన శిక్షణ తరగతుల ఏర్పాట్లను పరిశీలించ
దొంగతనం చేయడంలో ముంబైలో శిక్షణ పొంది పలు దొంగతనాలు చేసిన ఓ వ్యక్తి.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కేపీహెచ్బీ కాలనీ పరిధిలో దొంగిలించిన 6 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకొని అతడిని రిమాండ్ క�
Geetha Workers | రాష్ట్రంలో గీత వృత్తికి సమగ్ర చట్టం చేసి.. గీత పని వారల సంక్షేమానికి 1000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలని గీతా పనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డీఎస్సీ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనున్నది. ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ల (డీఆర్పీ)కు హై�
కొండరెడ్ల గూడేల్లో మౌలిక వసతులు కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పూసుగుంట కొండరెడ్ల గ్రామంలో ఐటీడీఏ పీవో రాహుల్లో కలిసి కలెక్టర్ శనివా