ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో గల చునార్ రైల్వే స్టేషన్లో కల్కా మెయిల్ ఎక్స్ప్రెస్ ఢీకొని ఆరుగురు భక్తులు చనిపోయారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్లాట్ఫామ్ నెం.3 దగ్గర పలువురు యాత్రికులు పట్టాలు దాట�
పట్టాలపైకి చేరుకొన్న మందను రైలు ఢీకొనగా 200 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడ భీమయ్యకు 250 గొర్రెలు-మేకలు ఉన్నాయి.
Asifabad | రైలు ఢీకొని(Train collision) 170 గొర్రెలు, 10మేకలు మృతి(Sheep killed) చెందిన సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా(Asifabad district) సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది.
రెప్పపాటులో ఘోరం జరిగింది. ఆదివారం కావడంతో ఆటవిడుపుగా వచ్చి ఆనందంగా గడుపుదామనుకున్న కుటుంబంలో అంతులేని విషాదం నిండింది. బిడ్డల ను కాపాడబోయి తండ్రి సైతం రైలు ఢీకొని మృత్యువాతపడటం చూపరులను కలిచివేసిం ది
పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం సికింద్రాబాద్ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చె
Train collision | పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని(Train collision) గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. కాచిగూడ హెడ్కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
train collision | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైల్వే శాఖ మంత్రి (Union Railways Minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులకు న�
రైలు డ్రైవర్, సహాయ డ్రైవర్ క్రికెట్ పిచ్చి 14 మంది ప్రాణాలను బలి తీసుకుంది. గత ఏడాది అక్టోబర్ 29న ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఆగి ఉన్న విశాఖపట్నం-పలాస ట్రైన్ను రాయగఢ ప్యాసింజర్ వెనుక నుంచి ఢీ�
ఓ వ్యక్తి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని.. పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్తుండగా, రైలు ఢీకొట్టడంతో చనిపోయాడు. కాచిగూడ హెడ్ కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉన్న ఒక రైలును మరో రైలు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మర�