‘నా ప్రేమను దొంగిలించగలవు, నా స్నేహాన్నీ దొంగిలించగలవు, కానీ నా డబ్బును దొంగిలించలేవు…‘అమ్మాయిని, అప్పిచ్చేవాడ్ని ముద్దుగా చూసుకోవాలి, రఫ్గా హ్యాండిల్ చేయకూడదు‘. ‘నేను విన్నాను, నేను ఉన్నాను‘..ఇలాంట
చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం ఏపీ, తెలంగాణలో 152 థియేటర్లలో అభిమానుల సమక్షంలో ట్రైలర్ను విడుదల చేశారు. చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా కాబట్
సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తున్న ‘కేజీఎఫ్ 2’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. యష్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల బెంగళూరులో విడుదల చేశారు. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్నీల్ ఈ
తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్'. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకుడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది
చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 35 మున్సిపల్ వార్డులకుగాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 14 వార్డుల్లో గెలిచి టాప్లో నిలిచింది. బీజే�
RadheShyam | ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులకు
‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న చిత్రం అఖండ. ఈ సినిమాతో హాట్రిక్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఉగాది సందర్భంగా విడుదలైన ’అఖండ’టై�
అభినవ్, రమ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘మైల్స్ ఆఫ్ లవ్’. నందన్ దర్శకుడు. రాజురెడ్డి నిర్మాత. ఈ నెల 29న ప్రేక్షకులముందుకురానుంది. సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో �
‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళి, భానుశ్రీ జంటగా నటించిన చిత్రం ‘మౌనం’. కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ను దర్శకుడు రమేష్వర్మ �
మధు, సైగల్ పాటిల్, మమత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జాతీయ రహదారి’. నరసింహ నంది దర్శకుడు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్ను దర్శకుడు రామ్గోపాల్వర్మ విడుదలచేశారు. అనంతరం ఆయన �
సాత్విక్ వర్మ, నేహాపఠాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్యాచ్’. రమేష్ ఘనమజ్జి నిర్మాత. శివ దర్శకుడు. ట్రైలర్ను హీరో ఆకాష్పూరి ఇటీవల విడుదలచేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో సా
సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది హీరోయ�
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పుష్ప ఉపోద్ఘాతం తాలూకు వీడియో యూ ట్యూబ్లో �
వంద శాతం తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’ కొత్త సినిమాలు, ఒరిజినల్ సిరీస్లతోడిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. అందరిలో ఆసక్తి పెంచిన ‘అర్ధ శతాబ్దం’ చిత్రం జూన్ 11న విడుదలకాబోతోంది. ‘ఆహా’ ఎక