తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’. రితికా సింగ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలాజీ కుమార
ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ‘ది లెజెండ్’. ఊర్వశీ రౌటేలా నాయికగా నటిస్తున్నది. లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది. జేడీ, జెర్రీ దర్శక�
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, రవితేజ టీం వర్క్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ నెల 29న ప్రేక్షకుల ము�
హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘బింబిసార’. సంయుక్తా మీనన్, క్యాథరీన్ ట్రెసా నాయికలు. దర్శకుడు వశిష్ఠ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ.కె నిర్మి�
కన్నడ హీరో సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘విక్రాంత్ రోణ’. జాక్వెలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆ�
అరుణ్విజయ్, ప్రియా భవానీశంకర్, కేజీఎఫ్ రామచంద్రరాజు, రాధిక శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏనుగు’. హరి దర్శకత్వంలో సీ.హెచ్.సతీష్కుమార్ నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంద
కీర్తి కృష్ణ, నిఖిత, మధుబాల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్ నరసింహా 117’. షాయాజీ షిండే, ప్రదీప్ రావత్, దేవ్గిల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవ్యసాయి ఫిలింస్ పతాకంపై బి. నరసింహారెడ్డి �
‘నా ప్రేమను దొంగిలించగలవు, నా స్నేహాన్నీ దొంగిలించగలవు, కానీ నా డబ్బును దొంగిలించలేవు…‘అమ్మాయిని, అప్పిచ్చేవాడ్ని ముద్దుగా చూసుకోవాలి, రఫ్గా హ్యాండిల్ చేయకూడదు‘. ‘నేను విన్నాను, నేను ఉన్నాను‘..ఇలాంట
చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం ఏపీ, తెలంగాణలో 152 థియేటర్లలో అభిమానుల సమక్షంలో ట్రైలర్ను విడుదల చేశారు. చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా కాబట్
సినీ ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తున్న ‘కేజీఎఫ్ 2’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. యష్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల బెంగళూరులో విడుదల చేశారు. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్నీల్ ఈ
తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్'. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకుడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది
చండీగఢ్: కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 35 మున్సిపల్ వార్డులకుగాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 14 వార్డుల్లో గెలిచి టాప్లో నిలిచింది. బీజే�
RadheShyam | ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ అభిమానులకు