CM Help line | ప్రజలకు ఏవైనా సమస్యలుంటే చెప్పుకొనేందుకు సీఎం హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకున్నారు. తీరాచూస్తే హెల్ప్లైన్కు ఫోన్చేసిన ప్రజలపై
భారత్లో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో.. కొంతకాలంగా తడబడుతోంది. ప్రస్తుతం అన్ని టెలికం సంస్థలు అందించే ప్లాన్లు దాదాపు ఒకే ధర ఉండటం.. కొత్త ప్లాన్లు లేకపోవడం.. ఇలా కారణం ఏదైనా సరే టెలికం స
TRAI | టెలికం కంపెనీలకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి టెలికం సంస్థ తాము అందించే ప్లాన్లలో 30 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్లను
Phone connections | దేశంలో గత ఏడేండ్లుగా టెలిఫోన్, మొబైల్ కనెక్షన్లు భారీగా పెరిగాయి. 2014 మార్చిలో 75.23 శాతంగా ఉన్న టెలీ-డెన్సిటీ (సాంద్రత).. 2021 సెప్టెంబర్ నాటికి 86.89 శాతానికి పెరిగి
5G Services: వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి మహానగరాలు, గురుగ్రామ్, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె...
బ్యాలెన్స్తో నిమిత్తం లేకుండా పోర్ట్ ఔట్: ట్రాయ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 7: టెలికం సంస్థలు మొబైల్ వినియోగదారులకు బ్యాలెన్స్తో నిమిత్తం లేకుండా పోర్ట్ ఔట్ ఎస్ఎంఎస్లకు అనుమతినివ్వాలని మంగళవారం ట
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: రిలయన్స్ జియో వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఆగస్టు నెలలోనూ కంపెనీ నెట్వర్క్లోకి 6.49 లక్షల మంది చేరా రు. ఈ విషయాన్ని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడి