ఫోన్లకు సంబంధించిన అతిపెద్ద మార్కెట్లలో మన దేశం కూడా ఒకటి. నానాటికి పెరుగుతున్న యువ జనాభా అందుకు కారణం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. దేశంలో 2023 నాటికి 100 కోట్లకు పైగా ఫోన్ విని�
మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ నిబంధనలకు చేసిన సవరణలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సిమ్ స్వాప్, రీప్లేస్మెంట్లో మోసాలను అరికట్టేందుకు ఈ సవరణలు చేసినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్
New MNP rules | సిమ్ స్వాపింగ్ అక్రమాలను అరికట్టేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ను తీసుకొచ్చింది. సాధారణంగా ఫోన్ నెంబర్ మారకుండానే నెట్వర్క్ మార్చుకోవడానికి మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ సదుపాయం ఉంటుంది. అయిత
మొబైల్, ల్యాండ్లైన్ వినియోగదారులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశం ఉంది. ఫోన్ నంబరు కలిగి ఉన్నందుకు కూడా ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రాబోతున్నది. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్�
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. తెలుగు రాష్ర్టాల్లో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో మార్చి నెలలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్�
టెలికం సబ్స్ర్కైబర్లు మరింత పెరిగారు. మార్చి నెల చివరినాటికి 119.9 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది. టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్కు నూతన కస్
5G Service | దేశంలో ఒకవైపు ఇంటర్నెట్ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. 4జీ, 5జీ అంటూ టెలికం సంస్థలు తమ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అయినప్పటికీ 2జీ, 3జీ సర్వీసులు వాడ�
TRAI-Supreme Court | ఒకరు తీసుకున్న మొబైల్ ఫోన్ నంబర్లు వారు రద్దు చేసుకున్న 90 రోజుల తర్వాతే ఇతరులకు కేటాయిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వెల్లడించింది.
ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా దాదాపు 20 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఈ మేరకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) గణాంకాలను రిలీజ్ చేసింది.