ఒక్క నెలలోనే 1.28 లక్షల కొత్త కస్టమర్లు హైదరాబాద్, జూలై 13: తెలుగు రాష్ర్టాల్లో జియో దూసుకుపోతున్నది. ఈ ఏప్రిల్లో 1.28 లక్షలకుపైగా కొత్త వినియోగదారులను అందుకున్నట్లు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రకటించింద�
న్యూఢిల్లీ, జూలై 9: రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నది. జూన్లోనూ డౌన్లోడ్ స్పీడ్లో జియోనే టాప్ అని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ప్రకటించింది. అయితే అప్లోడ్
పౌరుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం టీవీ ఛానెళ్ల కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని రూపొందించింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు, 1994 సవరణకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫిక
మొబైల్ రీఛార్జ్ల కాలపరిమితిపై వినియోగదారుల ఫిర్యాదులు ట్రాయ్ జోక్యంపై చర్చాపత్రం జారీ న్యూఢిల్లీ, మే 13: టెలికం కంపెనీలు ఆఫర్ చేస్తున్న మొబైల్ రీఛార్జ్ల కాలపరిమితిపై వినియోగదారులు వ్యక్తంచేసిన ఆ
న్యూఢిల్లీ, మార్చి 9: ఇటీవల కొత్తగా తెచ్చిన నిబంధనలను వారం రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు ట్రాయ్ ప్రకటించింది. అవాంఛిత, మోసపూరిత కమర్షియల్ టెక్ట్స్ మేసేజ్లకు చెక్ పెట్టడంలో భాగంగా ఈ నిబంధనలను ట్
బ్యాంకు లావాదేవీలు, రైల్వే టికెట్ల బుకింగ్, ఈ కామర్స్, ఆధార్ వెరిఫికేషన్ ఇలా చాలా వాటికి ఓటీపీలు అవసరం. మన మొబైల్కి వచ్చిన వన్ టైం పాస్వర్డ్ను ఎంటర్ చేస్తేనే మన లావాదేవీ పూర్తవుతుంది. కాన�