Tragedy | ఏపీలోని అన్నమయ్య(Annamaiah) జిల్లాలో అపశ్రుతి చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం కానుగామాకులపల్లెలో ఓ కుటుంబం శుక్రవారం గృహప్రవేశానికి(Entrance house) శ్రీకారం చుట్టింది.
Tragedy | కన్న బిడ్డలకు ఈత నేర్పించాలన్న తపనతో వ్యవసాయ బావికి వెళ్లిన తండ్రి(Father), కూతురు(Daughter)తో సహా ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన జోగుళాంబ(Jogulamba) గద్వాల జిలాల్లో చోటు చేసుకుంది.
tragedy averted | రాడార్ ద్వారా గమనించిన హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేశాయి. దీంతో నేపాల్ ఎయిర్లైన్స్ విమానం వెంటనే 7,000 అడుగుల ఎత్తుకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది.
ఏడాది క్రితం ఫిబ్రవరి 24న సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా దండయాత్రప్రారంభించింది. వారాలు.. నెలలు అనుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ఏడాది దాటింది.
మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఏపీలోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు గాను స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు.
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదవాశాత్తు విత్యుత్ఘాతానికి గురై ఒకరు మృతి చెందాడు.
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం చెందారు. కొడుకు పెండ్లి కావడంలేదని మనస్తాపం చెందిన తల్లి గురువారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మరో సంఘటనలో.. తల్లి మరణంతో మనస్తాపం చెందిన కూతు�
రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వికారాబాద్ జిల్లాలో ఆటో-లారీ ఢీకొనడంతో ఐదు గురు, సంగారెడ్డి జిల్లాలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. గురువా రం జర�