రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వికారాబాద్ జిల్లాలో ఆటో-లారీ ఢీకొనడంతో ఐదు గురు, సంగారెడ్డి జిల్లాలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. గురువా రం జర�
దశరథ్ ఓ సన్నకారు రైతు. ఎకరా భూమితో కుస్తీ పడుతున్నాడు. తిరిగేందుకు ఓ టూవీలర్ ఉంది. పంటల కోసం రెండున్నర లక్షల అప్పు చేశాడు. గత మే నెలలో ఉల్లిపంట కోశాడు. కానీ అప్పుడు ధర సుమారు పది రూపాయలు మాత్రమే ఉంది. దాంతో
బ్రస్సెల్స్: బెల్జియం కార్నివాల్లో విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు జనంపైకి దూసుకెళింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు 50 కిలోమ�