బ్రస్సెల్స్: బెల్జియం కార్నివాల్లో విషాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక కారు జనంపైకి దూసుకెళింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు 50 కిలోమ�
accident | నవ వధువును అత్తవారింటికి పంపిన కొద్ది సేపట్లోనే తండ్రి రోడ్డుప్రమాదంలో మరణించిన విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దమండ్యం మండలం వెలిగల్లు గ్రామానికి చెందిన చలపతి
Tragedy in fest: ఒడిశాతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఒడియా ప్రజలు ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజు అత్యంత వైభవంగా జరుపుకునే బొయిట బందన ఉత్సవంలో
దస్తురాబాద్ :నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో గంటల వ్యవధిలో ఇద్దరు భార్యభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామా�
క్రైం న్యూస్ | నీటి తొట్టి ఓ చిన్నారి నిండు ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామపంచాయతీ పరిధిలోని భీమ్లా తండా గ్రామం లో చోటుచేసుకుంది.