ఏడాది క్రితం ఫిబ్రవరి 24న సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా దండయాత్రప్రారంభించింది. వారాలు.. నెలలు అనుకున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ఏడాది దాటింది.
మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఏపీలోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు గాను స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు.
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదవాశాత్తు విత్యుత్ఘాతానికి గురై ఒకరు మృతి చెందాడు.
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణం చెందారు. కొడుకు పెండ్లి కావడంలేదని మనస్తాపం చెందిన తల్లి గురువారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. మరో సంఘటనలో.. తల్లి మరణంతో మనస్తాపం చెందిన కూతు�
రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వికారాబాద్ జిల్లాలో ఆటో-లారీ ఢీకొనడంతో ఐదు గురు, సంగారెడ్డి జిల్లాలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. గురువా రం జర�
దశరథ్ ఓ సన్నకారు రైతు. ఎకరా భూమితో కుస్తీ పడుతున్నాడు. తిరిగేందుకు ఓ టూవీలర్ ఉంది. పంటల కోసం రెండున్నర లక్షల అప్పు చేశాడు. గత మే నెలలో ఉల్లిపంట కోశాడు. కానీ అప్పుడు ధర సుమారు పది రూపాయలు మాత్రమే ఉంది. దాంతో