Tragedy | ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ జిల్లాలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో దయనీయ ఘటన చోటుచేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ మహిళ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ లభ్యం �
Accident | కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ఆమని గోపాలకృష్ణ చెరువులో పడిపోయింది. ఈ �
Tragedy | ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీకై (Gas cylinder) ఒకే కుటుంబానికి నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు బుధవారం మరణించారు.
Tragedy | Bengaluru Woman, 9 Month old Daughter Killed | విద్యుత్ వైరు రోడ్డుపై తెగి పడింది. చీకట్లో గమనించక ఆ వైరుపై కాలు వేయడంతో తల్లి, ఆమె 9 నెలల బిడ్డ మరణించారు. (Bengaluru Woman, 9 Month old Daughter Killed) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది.
Tragedy | యూకేలో తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చి ఓ హైదరాబాదీ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వారం రోజుల్లో కూతురి పెండ్లికి ఏర్పాట్లు చేసుకున్న 65 ఏండ్ల వృద్ధుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. లీడ్స్ వెస్ట్ యా
డీజే సౌండ్కు ఓ యువకుడి గుండె ఆగింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నరేశ్ (35) స్థానిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయా
Telangana | ప్రేమను నిరాకరించిందన్న కోపం.. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదన్న కక్షతో ఓ యువకుడు యువతిని హత్య చేసిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం వెంకట్రావ్పేట్లో చోటుచేసుకుంది.
Telangana | బిజినేపల్లి: కడుపున పుట్టిన పిల్లలపైనే కర్కషత్వం చూపించింది ఓ మాతృమూర్తి. నవమాసాలు మోసి కన్నానన్న పేగుబంధాన్ని కూడా మరిచి పిల్లల ఉసురు తీసుకుంది. నలుగురు పిల్లలను కాల్వలోకి విసిరేసి హతమార్చింది. ఈ �
Tragedy | న్న మరణ వార్త విని చెల్లెలు గుండె ఆగిపోయిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. రంగుల పోశాలు(60) బతుకుదెరువు కోసం 20 ఏండ్ల కింద నిజామాబాద్ జిల్లా మోస్రా
Tragedy | చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు(Elephant) దంపతులపై దాడి చేయడంతో ఇద్దరు మృతి (Died) చెందిన ఘటన గుడిపాల మండలం రామాపురంలో చోటు చేసుకుంది.
Tragedy | ఫీటున్నర జాగ కోసం కొడుకు, కోడలి వేధింపులను తట్టుకోలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో ఆదివారం వెలుగుచూసింది.
Tragedy | నీటికుంటలో పడిన కూతురును కాపాడే క్రమంలో తల్లీకూతురు మృత్యువాత పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి శివారులోని మామిడితోటలో చోటుచేసుకున్నది.