డీజే సౌండ్కు ఓ యువకుడి గుండె ఆగింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నరేశ్ (35) స్థానిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయా
Telangana | ప్రేమను నిరాకరించిందన్న కోపం.. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదన్న కక్షతో ఓ యువకుడు యువతిని హత్య చేసిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం వెంకట్రావ్పేట్లో చోటుచేసుకుంది.
Telangana | బిజినేపల్లి: కడుపున పుట్టిన పిల్లలపైనే కర్కషత్వం చూపించింది ఓ మాతృమూర్తి. నవమాసాలు మోసి కన్నానన్న పేగుబంధాన్ని కూడా మరిచి పిల్లల ఉసురు తీసుకుంది. నలుగురు పిల్లలను కాల్వలోకి విసిరేసి హతమార్చింది. ఈ �
Tragedy | న్న మరణ వార్త విని చెల్లెలు గుండె ఆగిపోయిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. రంగుల పోశాలు(60) బతుకుదెరువు కోసం 20 ఏండ్ల కింద నిజామాబాద్ జిల్లా మోస్రా
Tragedy | చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. అడవిలో నుంచి వచ్చిన ఓ ఏనుగు(Elephant) దంపతులపై దాడి చేయడంతో ఇద్దరు మృతి (Died) చెందిన ఘటన గుడిపాల మండలం రామాపురంలో చోటు చేసుకుంది.
Tragedy | ఫీటున్నర జాగ కోసం కొడుకు, కోడలి వేధింపులను తట్టుకోలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో ఆదివారం వెలుగుచూసింది.
Tragedy | నీటికుంటలో పడిన కూతురును కాపాడే క్రమంలో తల్లీకూతురు మృత్యువాత పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి శివారులోని మామిడితోటలో చోటుచేసుకున్నది.
Tragedy | ఏపీలోని విశాఖ జిల్లా మర్రిపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి నీటి సంపులో దూకి ఆత్మహత్య (Suicide) కు పాల్పడింది.
Tragedy | స్నేహితుల దినోత్సవం రోజున ఏపీలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన స్నేహితులు ప్రయాణిస్తున్న కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
Tragedy | ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు కూలీలకు కరెంట్ షాక్ తగలడంతో వారిని కాపాడేందుకు వెళ్లిన అంగన్వాడీ ఆయా సైతం కరెంట్ షాక్కు(Electric shock) గురై మొత్తం ముగ్గురు మృతి చెందారు.
AP Crime News | ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం (Train Accident) లో తల్లి, కుమార్తె మృతి చెందారు. ట్రాక్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Tragedy | చిన్నపాటి గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నది. ఇంటి సమీపంలోని మహిళ తిట్టిందని ఓ వివాహిత పురుగుల మందు తాగి చనిపోగా, ఆమె మృతదేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్ వెనుకాలే బయలుదేరిన భర్త సైతం రోడ్డు ప్ర�
Tragedy | చర్లపల్లి : వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నదని సొంత కూతురినే ఓ తల్లి హత్య చేసింది. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.