విషాదం.. బావిలోకి దిగి నలుగురు మృతి |కేరళలోని కొల్లం జిల్లాల్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బావిలోకి దిగి నలుగురు వ్యక్తులు ఊపిరాడక మృత్యువాతపడ్డారు. గురువారం
క్రైం న్యూస్ | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఇద్దరు వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కొండపాక మండలం మంగోల్ చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం జరిగింది.