రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి మాదకద్రవ్యాల రవాణా జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టే�
ఇసుక బంగారమైంది.. ఉచితం మాటున అక్రమ రవాణా జరుగుతోంది. ఈ దందా వెనుక రాజకీయ నాయకుల అండ కొండంతగా ఉంది. ఇటీవల కాలంగా ఇసుక మాఫియా మరింత బరి తెగించింది. అక్కడెక్కడో మారుమూల ప్రాంతం కాదు.. గోదావరిఖని నగరం నడిబొడ్డ�
జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చారించారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని శనివారం వెల్లడించ�
దేశాల సరిహద్దులు దాటి నగరానికి వచ్చిన యువతులతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్లోని ఢాకా పట్టణం సమీపంలో నివాసం ఉంట
హైదరాబాద్ నగరంలో ఇటీవల వెలుగుచూసిన బర్మా, బంగ్లాదేశ్ యువతుల అక్రమ రవాణాపై ఎన్ఐఏ విచారణ వేగవంతం చేసింది. చాదర్ఘాట్, ఖైరతాబాద్లలో పోలీసుల దాడుల్లో 18మంది విదేశీ యువతులను రెస్క్యూ చేశారు. ఉద్యోగాలు క�
మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మాదక ద్రవ్యాల వి నియోగంతో జీవితం నాశనం చేసుకోవద్దని, యువత మాదక ద్రవ్యాల బారినపడకుండా దూరంగా ఉండాలని అన్నారు.
విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా, ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. బుధవారం ‘అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు-అక్రమ రవాణా వ్యత�
మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సత్య శారదాదేవి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్య�
భీమ్గల్లో ఇసుక అక్రమ రవాణా దందా మూడు పువ్వులు.. ఆరుకాయలు అన్నచందంగా నడుస్తున్నది. కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఉదయం కప్పల వాగులోనుంచి డంపు చేయడం, రాత్రి అయ్యిందంటే భారీ లారీల్ల�
జాజిరెడ్డిగూడెం, వంగమర్తి ఏటి నుంచి అనుమతులు లేకుండా లారీల కొద్దీ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. పట్టపగలే పెద్ద సంఖ్యలో జేసీబీలతో వాగు పరిసరాల్లో పెద్దఎత్తున ఇసుక డంపులు ఏర్పాటు చేసి లారీలను లైన్లో పె�
పాఠశాల, కళాశాల స్థాయిలోనే కాదు.. ఉన్నతస్థానాల్లో ఉన్న మహిళలకు పురుషుల నుంచి వేధింపులు తప్పడం లేదని సీఐడీ అదనపు డీజీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. సమాజమంతా ఏకమైతేనే మహిళలపై వేధింపులు ఆగుతాయని అన్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు, సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు బుధవారం సంయుక్తంగా రైడ్ చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న నీల్ కిషోరిలాల్ను పట్టుకున్నారు
జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాల సంఖ్య తగ్గిందని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేయడంతోపాటు కరణ్కోట పోలీసు స్టేషన్లో సీసీ కె�