CP Srinivas Reddy | ట్రాఫిక్ నిబంధనల(Traffic rules)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, హెచ్సీఎస్సీ ద్వారా ట్రాఫిక్పై పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నామని హైదారాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(CP Srinivas Reddy) అన్నారు.
దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్సాగర్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు.
ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటున్నది. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు పోలీసు శాఖ
ఇద్దరు యువకులు.. అందరిలా ఉంటే తమ ప్రత్యేకత ఏమిటి అనుకున్నారో ఏమో. రాత్రిపూట మరో స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరారు. కారు రూఫ్పై (Roof) కూర్చుని మంచిగా ముచ్చట్లుపెడుతూ మందు కొడుతూ (Drinking).. ఊరంతా తిరిగారు.
Hyderabad | డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ)లో మొదటిసారి పట్టుబడి కౌన్సెలింగ్కు హాజరైన వారి మైండ్సెట్ మారుతున్నది. మరోసారి మద్యం తాగి డ్రైవింగ్ చేయమంటూ తమకు తాముగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. డీడీ, డ్రైవింగ్ లైసెన
Actor Vijay | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) ట్రాఫిక్ నిబంధనలను (Traffic Rules) ఉల్లంఘించారు. దీంతో ఆయనకు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు (Greater Chennai Traffic Police) రూ.500 ఫైన్ వేశారు.
Nitin Gadkari | ట్రాఫిక్ నియమాలు పాటించేలా పౌరుల్లో మార్పు తీసుకురాకపోతే భారత్లో రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలను తగ్గించేందుకు చేపట్టే ప్రయత్నాలేవీ విజయవంతం కావని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా సైరన్లు, మోడిఫైడ్ సైలెన్సర్స్, మల్టీ టోన్డో హారన్లను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు హెచ్చరించారు.
నగర రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా రాకపోకలు సాగించేలా నగరంలో అమలు చేసిన ‘రోప్' మంచి ఫలితాలిస్తున్నది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవడంతో పౌరుల్లో సైతం క్రమశిక్షణ �
కేంద్ర హోంమంత్రి అమిత్షా రాక సందర్భంగా సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ్ నాయక్ ఆదేశాలు జారీచేశారు.
ట్రాఫిక్ నిబంధనలు.. పాటించకపోతే జీవితాలు చెల్లాచెదురవుతాయి. అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇటువంటి విషయాలపై చిన్నారులకు ట్రాక్స్ఎస్ సొసైటీ సంస్థ రైడ్ టూ సేఫ్టీ పేరుతో సామాజిక �
:ప్రజలు మత్తుపదార్థాలకు బానిసలై బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఏఎస్సై శంకర్ అన్నారు. శనివారం చిట్టాపూర్లో మత్తుపదార్థాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.