వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని నేషనల్ హైవే పీఆర్వో కేసర్ సింగ్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం డొల్లర గ్రామంలో వివిధ వాహనద
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించి, బాధ్యతతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏసీపీ శంకర్ రాజు అన్నారు.
నేటి నుంచి హెల్మెట్ధారణను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లో తప్పనిసరి చేయబోతున్నారు. ఇదివరకే ఉన్న నిబంధనను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా హెల్మెట్ లేకు
‘యూటర్న్ తీసుకోవడం ఎందుకు.. టైం వేస్ట్.. రాంగ్ రూట్లో పోదాం’ అని అనుకుంటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు. రూల్స్ అతిక్రమించడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గుర్తించిన నగర ట్రాఫిక్ పోలీ
ట్రాఫిక్ నియమాలు పాటిద్దామని, ప్రమాదాల నివారణలో భాగస్వాములవుదామని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్�
రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సైబరాబాద్ పోలీసులు దేశంలోనే తొలిసారిగా ట్రాఫిక్ మార్షల్స్ను రంగంలోకి దింపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణలో పో
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బ్లాక్ ఫిలిమ్ అద్దాలతో తిరిగే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజుల వ్యవధిలో 1007 కేసులు నమోదు చేసినట్లు ట
AP News | బైక్లు నడిపే వారందరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ ధరించకుండా పట్టుబడితే కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది.
రాంగ్ రూట్ వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్తా...! ఇక నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపుతారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే ఉండటంతో ట్రాఫిక్ నియ
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. జూన్ 1నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అతివేగంతో వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.1000 నుంచి రూ.2000 వరకు ఫైన్ విధిస్తారు. లైసెన్స్ ల�
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్రూల్స్ను పాటించాలని డీఎస్పీ కరుణసాగర్రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక బస్టాండు ఆవరణలో ట్రాఫిక్ రూల్స్పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమ�
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులతో కలిసి బుధవారం పట్టణంలో బైక్�
తాను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డానని, హెల్మెట్ ధరించడం వల్లే ప్రాణాలతో ఉన్నానని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించకుండా త�