గణేశ్ నిమజ్జనం ప్రారంభం కావడంతో నేటి నుంచి ఈ నెల 16వ వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించి మొక్కులు తీర్చుకోవాలని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ద�
Traffic Restrictions | ఈ నెల 21వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జరగనుంది. బోనాల జాతరకు అధికారులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆ�
Traffic restrictions | మొహరం సందర్భంగా బుధవారం నిర్వహించే బీబీకా అలామ్ ఊరేగింపు నేపధ్యంలో ఓల్డ్సిటీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల ట్రాఫిక్ ఆంక్షలుంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
భాగ్యనగరంలో (Hyderabad) ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఒక్కోవారం ఒక్కో ప్రాంతంల�
నగరంలోని ప్రధాన ఆలయ్యాల్లో ఒకటైన బల్కంపేట ఎల్లమ్మ (Balkampeta Ellamma) దేవాలయం కల్యాణోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారిపై పోలీసులు ఆక్షలు విధించారు. ప్రధాన రహదారి ఇరువైపుల మూసివేశారు. వాహనాలను �
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు (Bakrid Prayers) చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) విధించారు.
Traffic Restrictions | ఈ నెల 17న బ్రకీద్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బక్రీద్ సందర్భంగా ప్రార్థనలు నిర్వహించే ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు పేర�
ప్రధానిగా మోదీ (PM Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి రాష్ట్రపతి భవన్ వ
మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Hyderabad | హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితులను, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకున�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం ఒక్క రోజే ఉత్సవాలు జరుగనుండగా, బీఆర్ఎస్ �
రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ట్యాంక్బండ్పై నిర్వహిస్తుండటంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ట్యాంక్బండ్పైకి సాధారణ వాహనాల అనుమతి ఉండదని నగర ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపా
Traffic Restrictions | ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల