Traffic Restrictions | ఈ నెల 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల
Traffic Restrictions | ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ట
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. హైదరాబాద్లోని సీతారాంబాగ్లో ప్రారంభమైన శోభాయాత్ర సుల్తాన్బజార్ వరకు సాగింది.
ముస్లిం సోదరులకు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సనత్నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో జరుగుతున్న రంజాన్ సామూహిక ప్రార్థనాల్లో పాల�
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) అమలులో ఉండనున్నాయి. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ (ఈద్ ఉల్ ఫీతర్) పర్వదినం సందర్భంగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హ�
ఈద్ ఉల్ ఫీతర్ (రంజాన్) సందర్భంగా గురువారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ట్యాంక్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రె
నేడు ఎల్బీస్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగనున్న ఇఫ్తార్ విందు సందర్భంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిప�
Traffic Restrictions | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో జరిగే బీజేపీ సమావేశానికి హాజరుకానున్నారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మహిళా సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్�
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా సోమవారం బేగంపేట్ నుంచి సోమాజిగూడ వరకు అరగంట పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి.
Hyderabad | న్యూఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ వే, ఓఆర్ఆర్పై రాకపోకలను నిలిపివేయనున్నారు. రేపు ( డిసెంబర్ 31వ తేదీ ) రాత్రి 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయ�
హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నారు. సాయంత్రం 5 నుంచి జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు.