నాంపల్లిలో ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ ప్రారంభం కావడంతో వచ్చే నెల 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద�
కొత్త ఏడాది సందర్భంగా మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి ఉం�
Traffic Restrictions | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్లో జరిగే పలు కార్యక్రమాలకు ఆమె హాజరవనున్నారు. ఈ క్రమంలో నగర పరిధిలో రెండురోజులు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయ
ప్రభుత్వం నగరంలో 163 ఆంక్షలు విధించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలిసి కట్టుగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాల్సిన దీపావళి పండుగ వేళ.. ఆంక్షల పేరిట నగరవాసుల సంతోషాలను కట్టడి చేసేందుకు �
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగే టీ-20 క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రాచకొండ సీపీ ఓ ప్రకటనలో తెలిపారు. మ్యాచ్ను తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు త�
పూల పండుగ బతుకమ్మ నేటితో ముగియనుంది. తొమ్మిది రోజులపాటు బతుకునిచ్చే బతుకమ్మ అంటూ ఆడిపాడిన ఆడపడుచులు.. పోయిరా బతుకమ్మ అంటూ ముగింపు పలుకనున్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ�
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఊరేగింపులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉం
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఇవి మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడి
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ట్రై పోలీస్ కమిషనరేట్లలో 25 వేల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం ఉదయం వేళల్లోనే ప్రారంభించి.. మధ్యాహ్నం వరకు పూర్తి చే
Traffic Restrictions | హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిమజ్జనం జరిగే సమయంలో తిరిగే సిటీ ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు విధించినట్లు త
ఖమ్మం నగరంలో సోమవారం గణేశ్ నిమజ్జనం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో ఆయా రూట్లలో వాహనదారులు ప్రత�
Cyberabad | ఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.