నగరంలో ట్రాఫిక్ కష్టాలను కండ్లకు కడుతూ.. ‘నమస్తే’లో ప్రచురితమైన ‘నగరం ట్రాఫిక్ నరకం’ కథనానికి విశేష స్పందన వచ్చింది. పలువురు సోషల్ మీడియా వేదికగా తమ అనుభవాలను పంచుకున్నారు.
ఇందిరాగాంధీ చౌరస్తాను ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం అల్వాల్ సర్కిల్ ఇందిరాగాంధీ చౌరస్తాను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చూపుతున్న మొండి వైఖరికి నిరస�
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి) పనులపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ ర�
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ఎస్సీఎస్సీ 50 మంది, రహెజా మైండ్స్పేస్ వారు 30 మందిని ట్రాఫిక్ మార్షల్స్ను కేటాయించేందుకు ముందుకు వచ్చినట్లు జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. శుక్రవారం
గ్రేటర్లో అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. వీఐపీ కారిడార్లో వాహనదారుల తాకిడితో పాటు పార్కుకు వచ్చే వాకర్ల వాహనాలతో కేబీ�
వర్షాకాలం నేపథ్యంలో వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుం డా వరద నివారణకు ఎప్పటికప్పుడు చర్య లు తీసుకునేందుకు మాన్సూన్ ఎమర
హైదరాబాద్లో పది నిమిషాల పాటు వర్షం కురిస్తే చాలు..రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎక్కడికక్కడే ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్నది. మే నెలలో కురిసిన ఆకస్మిక వర్షాలతోనైనా మేల్కొని జూన్ నాటికి జీహెచ్ఎంసీ, ట్రాఫ�
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం హడలెత్తిపోతున్నది. గ్రేటర్లోని పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులకు గుర�
మండలంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. చిరు జల్లులతో మొదలైన వాన కుండపోతగా మారింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.
శంకర్పల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లపై వర్షపు నీరు నిలువడం, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడికక్కడ రాచకొండలో రోడ్లు బ్లాక్ చేస్తుండటంతో ట్రాఫిక్లో చిక్కుకొని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారాల కోస�
ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నం త్వరలోనే సాకారం కానున్నది. హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లు జనం పడిన కష్టాలు తీరిపోను�
నగరంలో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలకు అవకాశం లేకుండా దూరదృష్టితో గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో అత్యంత కీలకమైంది ప్యాట్నీ నుంచి శామీర్పేట వరకు ఒక ఫ్లై ఓవర్ను ని�
మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొరంగ మార్గాల వైపు వేస్తున్న
అడుగులు ముందుకు సాగేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే..ఆర్థికంగా అంతకంటే తక్కువ ప్రత్యామ్నాయాలు �
మంగళవారం... ఉదయం 11 గంటలు.. నల్గొండ క్రాస్రోడ్డు నుంచి చాదర్ఘాట్ వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ... మరో వైపు నల్గొండ క్రాస్రోడ్డులో వాహనాలకు చలాన్లు రాస్తూ ట్రాఫిక్ పోలీసులు... ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా.. ? ట్