ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన వనరులను అభివృద్ధి చేసినా వాటిని ఉపయోగించుకోవడంలో రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎల్బీనగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్�
నగరవాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగిస్తామని, కేబీఆర్ చుట్టూ ఉన్న 6 జంక్షన్లను ట్రాఫిక్ రహిత కూడళ్లుగా మారుస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన హెచ్ సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ �
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్-విజయవాడ రహదారిలో వాహనదారులకు టోల్ వసూళ్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన విజ్ఞప్తిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి
సంక్రాంతి భారతదేశంలో కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాదు. గ్రామ, నగర జీవనాల మధ్య ఉన్న వెలితిని చెరిపేసే సామాజిక భావోద్వేగం కూడా. తెలుగు రాష్ర్టాల్లో ఈ పండుగ ప్రాధాన్యం వేరు. హైదరాబాద్ నుంచి లక్షల మంది తెలంగ
ఒక పక్క సాధారణ ట్రాఫిక్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు.. మరోపక్క యూ టర్న్ల వద్ద చుక్కలు కన్పిస్తున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సమస్య రోజు రోజుకు జఠిలమవుతున్నది. ట్రాఫిక్ సాఫీగా వెళ
ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దుబాయ్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భూగర్భంలో అండర్గ్రౌండ్ లూప్ ట్రాన్సిట్ సిస్టమ్ను ఏర్పాటు చేయడానికి ఆమోదముద్ర వేసింది.
హైదరాబాద్ తరహాలో ఖమ్మంలో ట్రాఫిక్ కష్టాలు పడుతున్నారు వాహనదారులు. ఖమ్మం బైపాస్ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. గంటల తరబడి రోడ్డుపై నిరీక్షిస్తూ తీవ్ర అవస్థ�
దసరా పండుగ సెలవులు ముగియడంతో నగర వాసులు తమ స్వగ్రామాల నుంచి తిరుగుముఖం పట్టడంతో నగర నలువైపులా ఉన్న రహదారులు ట్రాఫిక్తో కిక్కిరిసిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి ఉన్నా... సోమవారం ఉదయం నుంచి �
బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాగా పురుడుపోసుకున్న మెదక్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. జనాభా వృద్ధితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్దఎత్తున ఇక్కడికి వస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో మెదక్ జిల్లా కే
బోధన్ పట్టణంలో రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రయాణికుల కోసం రైళ్లను నడపడంలో అలసత్వం చూపించే రైల్వేశాఖ.. ఈ ప్రాంత ప్రజలను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేయడంలో మాత్రం ప్రతాపాన్ని చూపి
కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను కోరారు. ఈ మేరకు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్నన్�
వరంగల్ నగరానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేటలో నిర్మిస్తున్న ఫాతిమా సమాంతర బ్రిడ్జి పూర్త య్యేదెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రోడ్డు మీదుగా వాహనాల రద్దీ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నది. వంతెన ప�
ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో పాఠశాల యాజమాన్యాలు తమ వంతు సహకారం అందించాలని సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) గజరావు భూపాల్ సూచించారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో మాదాపూర్ జోన్ పరిధిలోన�