హైదరాబాద్ తరహాలో ఖమ్మంలో ట్రాఫిక్ కష్టాలు పడుతున్నారు వాహనదారులు. ఖమ్మం బైపాస్ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. గంటల తరబడి రోడ్డుపై నిరీక్షిస్తూ తీవ్ర అవస్థ�
దసరా పండుగ సెలవులు ముగియడంతో నగర వాసులు తమ స్వగ్రామాల నుంచి తిరుగుముఖం పట్టడంతో నగర నలువైపులా ఉన్న రహదారులు ట్రాఫిక్తో కిక్కిరిసిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి ఉన్నా... సోమవారం ఉదయం నుంచి �
బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాగా పురుడుపోసుకున్న మెదక్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. జనాభా వృద్ధితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్దఎత్తున ఇక్కడికి వస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో మెదక్ జిల్లా కే
బోధన్ పట్టణంలో రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రయాణికుల కోసం రైళ్లను నడపడంలో అలసత్వం చూపించే రైల్వేశాఖ.. ఈ ప్రాంత ప్రజలను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేయడంలో మాత్రం ప్రతాపాన్ని చూపి
కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను కోరారు. ఈ మేరకు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్నన్�
వరంగల్ నగరానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేటలో నిర్మిస్తున్న ఫాతిమా సమాంతర బ్రిడ్జి పూర్త య్యేదెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రోడ్డు మీదుగా వాహనాల రద్దీ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నది. వంతెన ప�
ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో పాఠశాల యాజమాన్యాలు తమ వంతు సహకారం అందించాలని సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) గజరావు భూపాల్ సూచించారు. శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్లో మాదాపూర్ జోన్ పరిధిలోన�
వినాయక చవితిని పురస్కరించుకొని గణేశ్ విగ్రహాల తరలింపు లో, మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ పోలీస్ శాఖ ఆదివారం ప్రకటనలో హెచ్చరికలు జారీచేసింది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు టార్గెట్లు తప్ప ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా.. రోడ్లపై వాహనాలు ఎంతసేపు నిలిచిపోయినా మౌనంగా ఉంటున్నారు. సెల్
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు టార్గెట్లు తప్ప ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా.. రోడ్లపై వాహనాలు ఎంతసేపు నిలిచిపోయినా మౌనంగా ఉంటున్నారు. సెల్
బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ట్రాఫిక్లో చిక్కుకుని నగర వాసుల పడే అవస్థలు అంతా ఇంతా కాదు. ఇక వర్షం పడిందంటే ప్రజలకు చుక్కలే.
ఐటీ కేంద్రమైన గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. నిత్యం రద్దీగా ఉండే హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అధ
ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే క్రాసింగ్ వద్ద వాహనదారుల ఇబ్బందులను తొలగించడంతోపాటు ట్రాఫిక్ సమస్య నివారణ కోసం చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం జరుగుతున్నది.