నగరంలో మౌలిక వసతులను మెరుగుపరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. ఉప్పల్ స్కై వాక్ వే తరహాలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే మెహదీపట్నం కేంద్రంగా స్కై వాక్ వేను నిర్మించేందుకు హెచ్ఎండీఏ పనులు చేప
వరంగల్ నగరంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. దీంతో ట్రాఫిక్ సమస్య వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో దీన్ని ఎప్పటికప్పుడు చక్కదిద్దాల్సిన ట్రాఫిక్ అధికారులు సిబ్బందిని ఇతర పనులు చేయాలని హుకుం జా�
వినియోగదారులకు కూరగాయలు, పూలు, పండ్లు, మాంసం, చేపలు ఒకేచోట దొరికేలా సమీకృత మార్కెట్ను కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నిర్మించారు. గజ్వేల్లో సమీకృత మార్కెట్ను సకల హంగులతో నిర్మించి నాలుగేం�
చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని పేదల తిరుపతిగా పేరు గాంచిన కురుమూర్తి జాతరకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ క్రమంలో జాతర ప్రాంగణంలోని రోడ్డులో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలె�
పెరుగుతున్న వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, కాలుష్య కారకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్లో గాలి నాణ్యత పడిపోతున్నది. ఏటా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వాహనాలపై నియంత్రణ లేకపోవడంతో.. ఏడాది కాల�
నగరంలో ట్రాఫిక్ రద్దీ ప్రతి నిత్యం ఉంటున్నది. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు ఆయా ప్రధాన కూడళ్లలో తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆదివారం వచ్చిందంటే చాలు.. సిగ్నల్స్ వద్ద సిబ్బంది కనిపించడం లేదు. చ
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు హైడ్రా కసరత్తు ప్రారంభించింది. నగరంలోని ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలపై దృష్టిపెట్టింది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా ట్�
పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా హెచ్ఎండీఏ చేసిన ట్రాఫిక్ అధ్యయనాలు మూలనపడుతున్నాయి. పెరుగుతున్న వాహనాలు, రోడ్ల విస్తరణ, అందుబాటులో ఉన్న ప్రజా రవాణా సౌకర్యాలు, ఆధునిక రవాణా అంశాలపై కాంప్రెన్సివ్
2031 లక్ష్యంగా సిటీలో చేపట్టిన కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్టు స్టడీ సూచనలు అమల్లోకి తీసుకొస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశముంటుంది. ఇప్పటికే మెట్రో రైళ్లతో వేగంగా ప్రయాణించే వెసులుబాటు దొరికి�
బాబోయ్.. ఇదేం ట్రాఫిక్.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్ రద్దీ ఉండటంతో నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జటిలమవుతున్నది. కనీసం అంబులెన్స్ వెళ్లాలన్నా కష్టంగా మార�
కొత్తగూడెం-పాల్వంచ పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.4.50 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు లభించినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం ప
గ్రేటర్లో వరదల వల్ల ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్న క్రమంలో ప్రధాన రహదారులపై నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారానికి హోల్డింగ్ స్ట్రక్చర్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర
‘గోషామహల్ పోలీస్స్టేడియం ప్రాంతంలో ఉస్మానియా దవాఖాన నిర్మిస్తే.. స్థానికులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది.. అంతేకాకుండా మార్చురీ ఏర్పాటు..వాహనాల రాకపోకలతో ఈ ప్రాంతంలో మరింత ట్రాఫిక్ సమస్య తలెత్తుం�
నగరాభివృద్ధికి అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకెళ్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ అనుబంధ శాఖల అధికారు�