ప్రభుత్వానికి ఇప్పుడు ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి వచ్చే జరిమానాలు ఆదాయ వనరుగా మారాయనే విమర్శలు వస్తున్నాయి. ఏకంగా 153 శాతం చలాన్ల రెవెన్యూను పెంచేశారని నివేదికలు చెబుతున్నాయి. జనవరి, 2025లో రూ. 108 కోట్లు చలాన్ల న
మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి అంటే అధిష్ఠానం అనుగ్రహం ఉంటే చాలు అనుకునే రోజుల్లో పాలనపై పూర్తి పట్టు ఉన్న నాయకుడిగా పేరు పొందారు.
Traffic challans | వాహనాదారులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్ల వసూలుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. వాహనదారుల నుంచి పెండింగ్ బలవంతంగా వసూలు చేయవద్దని పోలీసులను ఆదేశి�
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారంటూ వెంటనే చలాన్ కట్టాలని ఏపీకే ఫైల్ పంపి డబ్బులు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్కు ఈ నెల 6వ తేదీన వాట్సాప్లో ఈ-పరివాహన్.ఏపీ�
పౌరుల సేవలకు కేటాయించిన ప్రభుత్వ వాహనాలను కొంతమంది అధికారులు తమ కుటుంబ సేవలకు వినియోగిస్తున్నారా? విధి నిర్వహణలో మాత్రమే వినియోగించాల్సిన వాహనాలను గ్రేటర్ను దాటించి ఇతర జిల్లాల్లోకి తమ సొంత అవసరాలక�
Traffic Challans | ట్రాఫిక్ చలాన్లపై రాయితీ వార్తలను ట్రాఫిక్ పోలీసులు ఖండించారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ట్రాఫిక్ పోలీసులు రాయితీ ప్రకటించారని సోషల్ మీడియా వస్తున్న వార్తలపై ట్రాఫిక్ అదనపు సీ
దేశంలో వాహనదారులకు మోటార్ బీమా తప్పనిసరి. మీకు కారున్నా.. బైకున్నా.. లేదా మరే వాహనం ఉన్నా.. వెహికిల్ ఇన్సూరెన్స్ నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఇది మోటార్ వెహికిల్స్ యాక్ట్ 1988 నిబంధన.
రాష్ట్రంలో 9.61 లక్షల పెండింగ్ చలాన్ల ద్వారా ప్రభుత్వానికి గురువారం నాటికి 8.44 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా 2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లిం