పిల్లలకు బొమ్మలు చూడాలని ఆశ. తనకేమో బొమ్మలు గీయాలన్న ఆశయం. రంగుల కళతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకోవాలని కలలు కన్నాడు కానీ, అన్నం పెట్టి చదివించలేని ఇల్లు అతని ఆశలకు ఆదిలోనే గండి కొట్టింది. అయినా పట్టు విడవ
నేటితరం తల్లిదండ్రులు.. పిల్లలు కోరితే.. కొండమీది కోతినైనా తెచ్చిస్తున్నారు. అడగకముందే అన్నీ సమకూరుస్తున్నారు. పిల్లల్ని అలా పెంచడమే గొప్ప అని ఫీలవుతున్నారు.
ఎలక్ట్రిక్ కార్లు.. బొమ్మలు.. గోడలపై కార్టూన్ చిత్రాలు.. ఆడుకుంటూ సందడి చేస్తున్న చిన్నారులు.. ఇది ఏ పార్కులో కనిపించిన దృశ్యమో అనుకొంటే మీరు పప్పులో కాలేసినట్టే. చిన్నారులకు ఆహ్లాదకరంగా చికిత్స అందించే
‘వాగ్మి మహిళా సంఘం’ పేరుతో పదకొండు మంది సాధారణ మహిళలు జట్టుకట్టారు. పలు ఉత్పత్తులకు ప్రాణం పోశారు. తాజాగా మరో సృజనాత్మక ఆవిష్కరణ చేశారు. కొబ్బరిచిప్పలకు కొత్తరూపం ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
Chandrashekhar Patil | బాల్యంలో బొమ్మలతో మొదలైన స్నేహం యవ్వనంలో ప్రేమగా మారింది. ఆపై అభిరుచిగా ఎదిగింది. ఇప్పుడు, వడోదరా(గుజరాత్)లోని చంద్రశేఖర్ పాటిల్ ఇంట్లో వేలాది బొమ్మలున్నాయి!
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఈ నెల 1న పలువురు మంత్రులతో కలిసి వచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఈ ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. అందులో భాగంగా దండు మల్కాపురంలో బొమ్మల తయారీ పరిశ్రమ
ఇల్లు చిందరవందరగా ఉంటే ‘ఇది ఇల్లా... అడవా..?!’ అని అంటుంటారు. కానీ, ఇప్పుడు అడవిని తలపించేలా ఇంటిని అలంకరించడమే ట్రెండ్ అయింది. ఇంట్లో అక్కడక్కడా వన్యమృగాలు ఉన్నట్టు కనిపించడమే ఫ్యాషన్గా మారింది. సఫారీ హో�
Meeta Sharma Gupta | ‘బిడ్డ ఆడుకునేందుకు మార్కెట్లో మంచి బొమ్మ ఒక్కటీ లేదు. ఎదిగే పిల్లల్లో జీవన నైపుణ్యాలను వెలికితీయాలన్న ఆలోచన ఏ బొమ్మల తయారీ సంస్థకూ రాదు. ఈ సమస్యకు ఎలాగైనా ఓ పరిష్కారం చూపాలి’ అని నిర్ణయించుకున�
పిల్లలు ఉన్న ఇండ్లలో బొమ్మలూ ఉంటాయి. కొవిడ్ లాక్డౌన్ సమయంలో బొమ్మల అమ్మకాలు 21.4 శాతం పెరిగాయి. కానీ, ఇక్కడో సమస్య ఉంది. పాత ప్లాస్టిక్ బొమ్మల వల్ల పర్యావరణ పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓ మూలన పేరుకు�
Toys and Tales | చిన్నపిల్లలు ఏడ్చిన ప్రతీసారి ఆకలేస్తుందనే అనుకోవడానికి వీల్లేదు.. అమ్మ కోసమో, బొమ్మ కోసమో కావచ్చు. అమ్మ నీడైతే, బొమ్మ తోడు! ఆడొచ్చు, పాడొచ్చు. కోపం వస్తే విసిరేయొచ్చు. అలా అని అమ్మానాన్నలు కనిపించిన
India circus | ఇంటి అలంకరణలో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. తాజాగా ‘ఇండియా సర్కస్’ అనే కంపెనీ వినూత్నమైన వస్తువులతో అందరినీ ఆకట్టుకుంటున్నది. వైవిధ్యమైన గృహాలంకరణ వస్తువులను మార్కెట్లోకి తీసుకొస్తున్నది. వ�
50 ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు పరిశ్రమల స్థాపనకు పలు కంపెనీల ఆసక్తి హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణను బొమ్మల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పత్తి దిగ�
మనుషులున్న ప్రతి ఇంట్లోనూ చెత్త ఉంటుంది. మొదట్లో అందరిలాగే పద్మిని కూడా తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి డబ్బాల్లో పడేసేది. కానీ చెత్తతోనూ కొత్త ప్రయోగాలు చేయవచ్చని గ్రహించి, వాటినే బొమ్మలుగా మలుస్తున్నది.