మనుషులున్న ప్రతి ఇంట్లోనూ చెత్త ఉంటుంది. మొదట్లో అందరిలాగే పద్మిని కూడా తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి డబ్బాల్లో పడేసేది. కానీ చెత్తతోనూ కొత్త ప్రయోగాలు చేయవచ్చని గ్రహించి, వాటినే బొమ్మలుగా మలుస్తున్నది.
న్యూఢిల్లీ: భారత్లో స్థానికంగా తయారయ్యే బొమ్మలను ప్రజలు ప్రోత్సహించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రస్తుతం 80 శాతం బొమ్మలను భారత్ దిగుమతి చేసుకుంటున్నదని, దీంతో మన దేశం నుంచి కోట్లాది రూపాయలు విదేశాలకు వె�
ఢిల్లీ ,జూన్ 22: జూన్ 24న జరిగే టాయికథాన్-2021లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించనున్నారు. ఆట వస్తువులను, ఆటలకు సంబంధించిన ఆలోచనలను వివిధ సమూహాల ద్వారా �