ఏదైనా ప్రాజెక్టు పనులు చేపట్టే ముందు భూ సేకరణపై విధి విధానాలు రూపొందించి కనీసం టెండర్ల దశలోనే 30 శాతానికి పైగా భూ సేకరణ చేసి ఉండాలి. అప్పుడే పనులను ప్రారంభించి నిర్ణీత సమయంలోపు ప్రాజెక్టును పూర్తి చేయాలి.
Hyderabad | కాంగ్రెస్ కార్పొరేటర్ ఒత్తిళ్లకు తలొగ్గిన బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ దళితుడి ఇంటికి తాళాలు వేసి సీజ్ చేశారు. దీంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు.
Town Planning | యూసుఫ్గూడ సర్కిల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అనిశ్చితి కొనసాగుతుంది. తరచుగా ఏసీపీల బదిలీలు చోటు చేసుకుంటుండగా గత అక్టోబర్లో న్యాక్ ఇంజినీర్, చైన్మెన్ బదిలీలు జరిగాయి.
అక్రమ నిర్మాణాలపై టౌన్ప్లానింగ్ విభాగం మరింత కఠినంగా వ్యవహరించనున్నది. ఇక మీదట సంబంధిత భవనాన్ని సీజ్ చేయనున్నారు. సదరు భవనం చుట్టూ ఎరుపు రంగు రిబ్బన్ను చుట్టడం, గేటుకు తాళం వేసి లక్కతో సీల్ చేయడం,
టౌన్ ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారుల తీరును ఎండగడుతూ ఎమ్మెల్యే కృష్ణారావు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పర్మిషన్ ఉన్నా కూడా ఒక్కో బిల్డింగ్కు రూ.35 లక్షలు వసూలు చేస్తున్నారంటూ �
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారాం 25వ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు జి +2 అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు తీసుకొని ఐదారు అంతస్తులు నిర్మిస్తుండగా, మరికొం�
HYDRAA | కాలనీల మధ్య రోడ్డు సమన్వయం కోసం అడ్డుగా ఉన్న గోడను హైడ్రా అధికారులు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కూల్చివేశారు.
Hyderabad | హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాలు నుంచి బాపు నగర్ వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా జ�
నిర్మాణాలు చేపట్టే సమయంలో కానీ, ఇంటి మరమ్మతులు, ఆధునీకరణ చేసే సమయంలో వచ్చే వ్యర్థాలను జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సీ అండ్ డీ (కన్స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్లకు అప్పగించకుండా కొందర
బేగంపేట డివిజన్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రధాన, అంతర్గత రోడ్లు అనే తేడా లేకుండా కొందరు నిర్మాణదారులు భవనాలను ఆరు అంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. రోడ్లను ఆక్రమించి భవన
Nampally | నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లిలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో మల్లేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద రహదారి విస్తరణ కోసం ఆరు దుకాణాలను జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి ము న్సిపాలిటీలో పరిధిలోని సర్వే నంబర్-45లోగల ఒర్రెను పూడ్చేసి, రెండెకరాల దాకా కబ్జా చేసినా యంత్రాంగం ‘మూమూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. క్యాతన్పల్లి చెరువు �
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్లో టౌన్ప్లానింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 18న వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
భవిష్యత్తు తరాల కోసం జల వనరులను రక్షించడం, ప్రస్తుత తరం బాధ్యత అని, చెరువులు, కుంటల అక్రమణ ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అత్యున్నత న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా.
ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ అంశంలో అధికారుల్లో అయోమయం నెలకొన్నది. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన..క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలంటే నిపుణులైన ప్లానింగ్ సిబ్బంది చాలా కీలకం.