boat capsizes in Vrindavan | పర్యాటకులతో వెళ్తున్న పడవ యుమునా నదిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్య�
Tempo Falls Into Gorge | పర్యాటకులు ప్రయాణిస్తున్న టెంపో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు. మరో 14 మంది పర్యాటకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రక్షించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్�
Bus Skids | పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పింది. కింద నది ఉన్న లోయలోకి దూసుకెళ్లబోయింది. అదృష్టవశాత్తు అందులోని పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి
ట్రావెలర్లు, టూరిస్టులు మాత్రమేకాదు.. మన దేశంలో క్యాంపింగ్ చేసేవాళ్లూ పెరుగుతున్నారు. అడవి మధ్యలోనో.. పర్వతాల పాదాల దగ్గరో టెంటు వేసుకొని హాయిగా గడిపేస్తున్నారు. జీవితాన్ని మరో కోణంలో ఆస్వాదిస్తున్నార�
Boating | కోటపల్లి ప్రాజెక్ట్లో ఏర్పాటు చేసిన బోటింగ్ పై పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. పర్యాటకులు నీటిలో బోటింగ్ చేస్తూ.. ఓ వైపు ప్రాజెక్టు అందాలను, మరోవైపు ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
Tourists Stranded In Sky-Dining Restaurant | చాలా ఎత్తులో గాలిలో వేలాడే స్కై-డైనింగ్ రెస్టారెంట్లో టూరిస్టులు చిక్కుకున్నారు. క్రేన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇద్దరు పిల్లలు, మహిళతో కూడిన కుటుంబం కొన్ని గంటలపాటు స్కై-డై
Snowfall | భూతల స్వర్గం జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో గత రెండు రోజులుగా భారీగా మంచు (Snow) కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి.
మాల్దీవులు ధూమపానంపై నిషేధం విధించింది. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారు పొగ త్రాగరాదని తెలిపింది. ఈ నిబంధన నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది. పొగాకు వినియోగంపై ఓ తరంపై నిషేధం విధించిన తొలి దేశంగా మాల్దీవులు
Srisailam | వరుసగా సెలవులు రావడంతో.. అటు భక్తులు, ఇటు పర్యాటకులు శ్రీశైలం పయనమవుతున్నారు. ఇప్పటికే వేల మంది భక్తులు, పర్యాటకులు శ్రీశైలం దారి పట్టారు. దీంతో శ్రీశైలంకు వెళ్లే దారులు వాహనాలతో ని