రెడ్మి భారత్ మార్కెట్లో డిసెంబర్ 6న న్యూ బడ్జెట్ ఫోన్ లాంఛ్ చేయనుంది. రెడ్మి 13సీ ( Redmi 13C) అదే రోజు దేశీ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుందని రెడ్మి ధ్రువీకరించింది.
వన్ప్లస్ 12 (OnePlus 12) బ్రాండ్ పదో వార్షికోత్సవం నాడు డిసెంబర్ 4న లాంఛ్ కానుండగా, లాంఛ్కు ముందు హాట్ డివైజ్ స్పెసిఫికేషన్స్ అధికారికంగా వెల్లడయ్యాయి.
షియామి 12 ప్రొ 5జీ (Xiaomi 12 Pro 5G) క్రోమాలో ఆకర్షణీయ ధరకు అందుబాటులో ఉంది. భారత్లో రూ. 62,999కి లాంఛ్ చేసిన ఈ హాట్ డివైజ్ను ఆన్లైన్లో రూ. 27,999కి విక్రయిస్తున్నారు.
భారత్లో పిక్సెల్ 8 (Pixel 8) సిరీస్ను లాంఛ్ చేస్తున్నట్టు గూగుల్ అధికారికంగా ధ్రువీకరించింది. దేశీ మార్కెట్లో మూడు ప్రముఖ పిక్సెల్ సిరీస్ జనరేషన్స్ను మిస్ చేసిన అనంతరం గత ఏడాది పిక్సెల్ 7 సిరీస్
50ఎంపీ కెమెరా, లెదర్ బ్యాక్తో మోటో జీ84 5జీని (Moto G84 5G) దేశీ మార్కెట్లో కంపెనీ లాంఛ్ చేసింది. కాలేజ్ స్టూడెంట్స్ వంటి యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని రూ. 20,000లోపు ధరలో ఈ డివైజ్ను మోటో ప్రవేశపెట్టిం�
వివో వీ సిరీస్లో లేటెస్ట్గా వివో వీ29ఈ (Vivo V29e)ని కంపెనీ భారత్లో అధికారికంగా లాంఛ్ చేసింది. న్యూ వివో వీ29ఈ ప్రధానంగా కెమెరా, బడ్జెట్ ఫ్రెండ్లీ కస్టమర్లపై ఫోకస్ చేస్తూ డిజైన్ చేశారు.