తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా జస్టిస్ పీ శ్యాంకోషి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని ఆయన శుక్రవారం వరకు నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జస్టిస్ సుజయ్పాల్ కోల్కతాకు బ�
అధికారులు, ఉద్యోగుల సహకారంతో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని బల్దియా కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్గా బాధ్యతలు చే�
సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బద�
జిల్లా ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యమని, మహిళల రక్షణ తమకు అత్యంత ప్రాధాన్య అంశమని కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన సోమవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్)గా గజరావు భూపాల్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న జోయల్ డేవిస్ హైదరాబాద్కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో గజరావు భూపాల్కు పోస్టింగ్ కల్
ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) డైరెక్టర్(ఫైనాన్స్)గా జీ గాయత్రీప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బీడీఎల్లోనే జనరల్ మేనేజర్(ఫైనాన్స్)గా పనిచేసిన ఆయన.. గుంటూరులోని
మండలంలోని బస్వాపూర్ సింగిల్ విండో ఇన్చార్జి చైర్మన్గా మద్దిస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గత చైర్మన్ కిష్టాగౌడ్పై ప్రవేశపె�
భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్..డిప్యూటీ సూపరిండెంట్(డీఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించాడు. శుక్రవారం హైదరాబాద్లో డీజీపీ జితేందర్ను కలుసుకుని అధికారికంగా ఉత్తర్వులు అందుకున్నాడు.
గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా చిలుక మధుసూదన్రెడ్డి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరుగాంచిన గడ్డిఅన్నారం మ
ఆర్టీసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజనల్ మేనేజర్గా ఎం.రాజశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఆర్ఎంగా పనిచేసిన ఎస్.శ్రీదేవి సీటీఎంగా బస్ భవన్కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో బస్ భవన్లో పనిచేస�
Vangalapudi Anitha | ఏపీ హోం మంత్రిగా (Home minister) వంగలపూడి అనిత (Vangalapudi Anitha) బుధవారం బాధ్యతలు తీసుకున్నారు (took charge). సచివాలయంలోని బ్లాక్-2లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దస్త్�