Minister KTR | నగరంలో కొత్తగా నిర్మించిన షేక్పేట ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూతన సంవత్సర బహుమతిగా ఫై ఓవర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆరంభించారు
Minister KTR | నేడు పాత, కొత్త నగరాలను కలిపే ఫ్లై ఓవర్ను ప్రారంభించుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. పైవంతెన ప్రారంభంతో కొత్త ఏడాదిని ప్రారంభిస్తున్నామని చెప్పారు.
ఎల్లుండి షేక్పేట వంతెన ప్రారంభం టోలిచౌకి, ఐటీ కారిడార్ను అనుసంధానించే షేక్పేట ఫ్లైఓవర్ నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. జనవరి 1న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈ నూతన ఫ్లైఓవర్ను ప్రా�
Hyderabad | కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఓ ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరిని టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిద్దరూ కూడా టోలిచౌకీ ఏర
Sexwal abuse | మేనల్లుడి (nephew) వరసయ్యే బాలుడిని లైంగికంగా వాడుకోవడమే (Sexwal abuse) కాకుండా వీడియో రికార్డింగ్స్ బయటపెడతానంటూ బెదిరించి బంగారం, నగదు తీసుకున్న మహిళ
మెహిదీపట్నం : కుటుంబసమస్యల కారణంగా ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్రెడ్డి కథనం ప్రక�
బంజారాహిల్స్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిపై అకారణంగా దాడికి పాల్పడడంతో పాటు ఇదేంటని నిలదీసినందుకు అతడి సోదరుడిని కూడా చితకబాదిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం
చార్మినార్ : పొట్టి క్రికెట్ కప్ పోటీల సందర్భంగా ప్రతి ఓవర్బాల్పై బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా సభ్యున్ని దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర త�
మెహిదీపట్నం : డబ్బులను అప్పుగా తీసుకుని వాటిని తిరిగి ఇచ్చే క్రమంలో సినిమాలలో వాడే నోట్లను ఇచ్చి మోసం చేసిన ఓ ముఠాను గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మం�
మెహిదీపట్నం : గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి పయనమవుతున్న సమయంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇన్నోవా కారు రాంగ్ రూట్లో ప్రయాణించడంతో ఆ కారుకు చలాన్ వేసిన టోలిచౌక�
మెహిదీపట్నం : పాతకక్ష్యల నేపథ్యంలో ఓ వ్యక్తిని దారి కాచి దారుణంగా హత్య చేసిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకార�
టోలిచౌకి | నగరంలోని టోలిచౌకిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత టోలిచౌకిలో సయ్యద్ జిలాని అనే వ్యక్తిని దుండగులు గొంతుకోసి చంపేశారు.
బంజారాహిల్స్ : రోజుకు గంట పనిచేస్తే రూ.5వేల దాకా సంపాదించుకోవచ్చంటూ చెప్పిన మాయమాటలకు ఓ వ్యక్తి మోసపోయాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. టోలీచౌకిలో
సీఎం రిలీఫ్ ఫండ్తో పేదలకు ఆర్థిక అండ.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమ పథకాలతో పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారని కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. మంగ