ఆసియా హాకీ కప్ షెడ్యూల్ విడుదల జకర్తా: ఆసియా హాకీ కప్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొలి పోరులోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇండోనేషియా వేదికగా మే 23 నుంచి ప్రారంభ�
తెలంగాణ స్టార్ బాక్సర్కు స్వర్ణం స్ట్రాంజా స్మారక టోర్నీ అకుంఠిత దీక్షకు.. కఠోర శ్రమ తోడైతే.. విజయం దానంతటదే వెతుక్కుంటూ వస్తుందని తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి నిరూపించింది. 2019 స్ట్రాంజా స
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టుకు కాంస్యం అందించిన స్టార్ ఆటగాడు మన్ప్రీత్ సింగ్ హాకీ ప్రొ లీగ్లో టీమ్ను ముందుకు నడపనున్నాడు. ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం హాకీ ఇండియా (�
గువాహటి: భారత యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహై డీఎస్పీగా బుధవారం బాధ్యతలు స్వీకరించింది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో మెరిసిన లవ్లీనా ప్రతిభను గుర్తించిన అస్సాం ప్రభుత్వం క్రీడా కోటా�
Lovlina Borgohain | టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ డీఎస్పీగా నియమితులయ్యారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు.
క్రీడలుఒలింపిక్స్ టోక్యో ఒలింపిక్స్ 2021 జూలై 23 నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు కొనసాగాయి. ఒలింపిక్స్ను జపాన్ నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో టోక్యోలో 1964లో సమ్మర్ ఒలింపిక్స్ను నిర్వహించారు. 2020 ఒలింపిక్స్�
ముంబై: విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన భారత క్రీడాకారులకు బీమా సంస్థ ఎల్ఐసీ ఘనంగా సత్కరించింది. టోక్యో ఒలింపిక్స్తో పాటు పారాలింపిక్స్లో పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అ�
లిమా: షూటింగ్ జూనియర్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ దుమ్మురేపింది. 13 స్వర్ణాలు సహా 11 రజతాలు, ఆరు కాంస్య పతకాలతో మెగాటోర్నీలో భారత షూటర్లు టాప్లేపారు. అమెరికా ఆరు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యా�
ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఇండియా తరఫున తొలి గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ).. కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్కు స్పెషల్ గెస్ట్గా వచ్చాడు.
ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా( Neeraj Chopra ) పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది.
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భాగంగా జావెలిన్ త్రో ఫైనల్స్ లో పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తన జావెలిన్ తీసుకున్నాడని నీరజ్ చోప్రా చేసిన కామెంట్స్పై సోషల్ మీడియాలో వివాదం రాజుకుంది. నీర