ఒలింపిక్స్ క్లోజింగ్ సెర్మనీ | Tokyo Olympics ఘనంగా ముగిశాయి. 19 రోజులపాటు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆటల పండుగ.. ఆదివారం క్లోజింగ్ సెర్మనీతో సాయొనారా (గుడ్బై) చెప్పింది. ముగింపు సందర్భంగా మరోసార�
మణికొండ : టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ క్రీడలో అత్యంత నైపుణ్యతను కనబర్చి దేశానికి కాంస్య పతకాన్ని అందించిన స్టార్ క్రీడాకారిణి పీవీ సింధూను ఆదివారం ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, సినీ నటుడు శివారె
న్యూఢిల్లీ: గత రాత్రి దిండు పక్కన గోల్డ్ మెడల్ పెట్టుకుని నిద్రపోయినట్లు నీరజ్ చోప్రా తెలిపారు. టోక్యో ఒలింపిక్స్లో శనివారం జావెలిన్ త్రోలో ఆయన బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. వందేండ్ల నిరీక్ష�
ఒలింపిక్స్ ( Tokyo Olympics ) ఘనంగా ముగిశాయి. 19 రోజులపాటు మొత్తం ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆటల పండుగ.. ఆదివారం క్లోజింగ్ సెర్మనీతో గుడ్బై చెప్పింది. ముగింపు సందర్భంగా మరోసారి అన్ని దేశాలకు చెందిన అథ్లెట�
ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో టోక్యో ఒలింపిక్స్( Tokyo Olympics )కు ప్రత్యేక స్థానం ఉంది. కొవిడ్ నేపథ్యంలో ఏడాది వాయిదా పడి, అసాధారణ పరిస్థితుల్లో ప్రేక్షకులను అనుమతించకుండా జరిగిన తొలి ఒలింపిక్ గేమ్స
ఇండియాకు 121 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్లో తొలి గోల్డ్ మెడల్ సాధించిపెట్టాడని నీరజ్ చోప్రా( Neeraj Chopra )ను ఆకాశానికెత్తుతున్నాం. కానీ ఈ అథ్లెటిక్స్ మెడల్ కలను 37 ఏళ్ల కిందటే సాకారం చేయడానికి ప్రయత్నించి
పునియా కాంస్య పట్టు పతక పోరులో ఏకపక్ష విజయం టోక్యో: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా టోక్యో విశ్వక్రీడల్లో సత్తాచాటాడు. సెమీస్లో ఓటమితో స్వర్ణ పతక కల చెదిరినా.. తన తొలి ఒలింపిక్స్లోనే ఈ హర్యానా యోధు
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోలో 90.57 మీటర్ల ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొట్టాలనుకొన్నట్లు గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తెలిపారు. అయితే దానిని ఇప్పుడు సాధించలేకపోయినా త్వరలో సాధిస్తానని ధీమా వ్యక్తం చ�
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రోలో మొట్టమొదటిసారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం �