కరోనా కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కీడలు 2021లో జరిగాయి. ఈ క్రీడలను ఘనంగా నిర్వహించిన జపాన్కు అభినందనలు. జనాభాపరంగా చిన్నవైనా కొన్ని దేశాలు ఈ క్రీడల్లో వహ్వా అనిపించాయి. కానీ జనాభాపరంగా పెద్ద దేశమైన�
నగోయ: ఒలింపిక్స్లో మెడల్ ( Olympic Medal ) అందుకున్న తర్వాత అథ్లెట్ల ఆ మెడల్స్ను కొరకడం సహజం. కానీ తాజాగా కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షల ప్రకారం పతకాలను నోట్లో పెట్టి కొరకరాదు. అయితే టోక్యో ఒ�
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తేతెలంగాణ) ః టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు ప్లేయర్ రజనీకి తగిన ప్రోత్సాహకం లభించింది. విశ్వక్రీడల హాకీలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబర్చడంలో కీలకంగా వ్యవహరించిన గో�
ఒలింపిక్స్లో రెండు మెడల్స్ గెలిచిన తొలి భారతీయ మహిళగా నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu ).. తన జీవితంలో ధ్యానం తీసుకొచ్చిన మార్పు గురించి చెప్పింది.
న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులతో వీడియో కాల్స్ మాట్లాడటం చాలని, వారికి హామీ ఇచ్చిన రివార్డులను అందించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి చురకలు వేశ
ఈ ఒలింపిక్స్లో బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ( Boxer Lovlina ) ఇండియాకు ఓ ఊహించని మెడల్ అందించింది. అయితే ఆ మెడల్ తనకు అంత సులువుగా రాలేదని తాజాగా ఆమె చెప్పింది. గత 8 ఏళ్లుగా తాను ఇంటికే వెళ్లలేదని, ఇదే తాను �
న్యూఢిల్లీ: టోక్యో స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాపై నజరానాల వర్షం కురుస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాలు, క్రీడా సంస్థలు నీరజ్పై ప్రోత్సాహకాలు కురిపిస్తుండగా తాజాగా బైజూస్ నీరజ్కు రూ. 2కోట్ల నగదు బహు�
పారిస్లో కలుద్దామంటూ వీడ్కోలు అట్టహాసంగా ఒలింపిక్స్ ముగింపు వేడుకలు భారత పతాకధారిగా రెజ్లింగ్ బాహుబలి బజరంగ్ పునియా పతకాల పట్టికలో అమెరికా టాప్.. 2024 విశ్వక్రీడలు పారిస్లో ప్రతి రోజూ కరోనా టెస్టు�