మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం లేకుండా తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేపట్టిన ఆర్డబ్ల్యూఎస్ శాఖ నిర్లక్ష్యంగా స్పష్టం కనిపిస్తున్నది. మేడారం జాతర పరిసరాల్లో ఎలాంటి రక్షణ లేకుండా
Government Schools | రైజింగ్ తెలంగాణ.. 5.7 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రణాళికలు.. మూడు లక్షల కోట్ల బడ్జెట్.. అంటూ ప్రభుత్వం అంకెల గారడీతో గొప్పలు చెప్పడం ఒక కోణమైతే.. మరోవైపు టాయిలెట్లు లేని పాఠశాలలు రాష్ట్రంలో దర్శనమిస�
MPDO Office | పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రతి సమావేశంలో నీతి వాక్యాలు వల్లించే అధికారులు ఆచరణలో మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు మౌళిక వసతులు కల్పించే మాట అటు ఉంచితే కనీసం ఉన్న మరుగుదొడ్ల �
Brahmotsavams Arrangements | బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా తిరుమలలోని అన్ని గదులలో మరమ్మతు పనులను పూర్తి చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు.
French Students | ఉడిపి, ఆగస్టు 15: ఫ్రెంచ్ విద్యార్థులు భారతదేశం పట్ల తమ ఇష్టాన్ని చాటుకున్నారు. రెండు నెలల ఇంటర్న్షిప్ కోసం వచ్చిన వారు.. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో మమేకమవ్వడమే కాకుండా.. ఇండియా పట్ల మమకారాన్ని
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో 64 ఏండ్ల నుంచి నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
ప్రజలు మూత్రవిసర్జనకు, మలవిసర్జనకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ హయాంలో నర్సాపూర్ మున్సిపాలిటీలో నాలుగు చోట్ల మరుగుదొడ్లను ని ర్మించారు. ముఖ్యంగా మహిళలు, యువతులు ఇబ్బందులకు గురికాకూడదని
గ్రేటర్లో ఉచితంగా ఉండే పబ్లిక్ టాయిలెట్లు ఇక మీదట ప్రైవేట్ పరం కానున్నాయి. ఎవరికైతే అర్జెంట్ వస్తే డబ్బులు పెట్టి రిలీఫ్ పొందాల్సిందే.. ఉచిత సదుపాయంతో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను చూడాల్సిన జీహెచ�
చాలీచాలని మరుగుదొడ్ల లేమితో విద్యార్థినులు నానా అవస్థలు పడుతున్నారు. రుద్రంపూర్ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలు మరుగుదొడ్లు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో నిర్మి�
హుజురాబాద్ పట్టణంలోని ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. పైనుంచి పెచ్చులు ఊడి కింద పడడంతో అధికారులు, సిబ్బంది, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ఫ్లస్ ఫ్లస్) నగరంగా హైదరాబాద్క
Bhumi Pooja | వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర మరుగుదొడ్ల నిర్మాణానికి ఇవాళ ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అర్చకుడు భాస్కర్ శర్మలు గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు.