ఏపీలోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలకేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్యపై ఓ ఆగంతకుడు రాయి విసిరాడు. కృష్ణయ్య వీపుకు రాయి తగిలింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఆ
Crime News | తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని శ్రీకాళహస్తి ఈదులగుంట కాలనీలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Fire Accident | ఏపీ తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లి గ్రామంలోని ఓ బాణాసంచ గిడ్డింగిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ
Road Accident | దైవ దర్శనానికి వెళ్లి తిరుగుప్రయాణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడిని ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా(Tirupati) శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది.
Merger | విజయనగరం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ పద్మావతి సహిత భూదేవి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవారం టీటీడీ విలీనం(Merger )చేసుకుంది.
ఎంతో భక్తీ శ్రద్ధలతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.