తిరుమలగిరిలో సీఎం రేవంత్రెడ్డి సభ నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టులు, నిర్బంధాలు చేశారు. కొత్తగా అభివృద్ధి చేయలేక... బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగిం�
Bollaram | తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్(ఎంసీఈఎంఈ) సెంటర్లోకి అక్రమంగా నలుగురు ప్రవేశించిన ఘటన శుక్రవారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రైతులు జీలుగా విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుమలగిరి మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సబ్సిడీపై రైతులకు జైలుగ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు.
తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ పాఠశాలలకు మంజూరైన నూతన భవనాలకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ స్థల పరిశీలన చేశారు.
మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పట్టణాలకు వెళ్లేందుకు ఈ మార్గం ముఖ్య కూడలి కావడంతో ఇక్కడి నుంచి నిత్యం వందల వాహనాలు వెళ్తుంటాయి. హైదరాబాద్, ఖమ్�
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ రైస్ మిల్లు వద్ద ధాన్యం లోడ్లతో లారీలు బారులు తీరాయి. కాంటాలు త్వరగా చేపట్టడం లేదని రైతులు ధర్నాలు, నిరసనలు చేపట్టిన నేపథ్యంలో అధికారులు ధాన్యం �
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి భరోసా లేకపోవడం, సాగుకు నీళ్లు అందక కండ్లముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు బలవన్మరనం చెందుతున్నారు. యాదాద్రి భువన
తిరుమలగిరిలో ప్రభుత్వం ఇటీవల కొత్తగా జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించింది. కానీ విద్యార్థులు లేక అభాసుపాలయ్యే పరిస్థితి వచ్చింది.
Harish Rao | రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని మాజీ మంత్రి హ�
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి (Tirumalagiri) వ్యవసాయ మార్కెట్కు రికార్డు స్థాయిలో ధాన్యం తరలివచ్చింది. రెండు రోజుల సెలవుల తర్వాత మార్కెట్ తెరచుకోవడంతో ధాన్యం ట్రాక్టర్లు క్యూకట్టాయి.
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది.అభ్యర్థులు వాడవాడలా, గడపగడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు
తిరుమలగిరిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ తుంగతుర్తి సమర శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్య�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.