రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) ఆసుపత్రి పనులు బొల్లారంలో వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. �
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడ్రోజులుగా వర్షం కురుస్తూనే ఉన్నది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో 72.3, యాదాద్రి జిల్లా మోత్కూర�
తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీలకు చెరో రూ.10 కోట్ల చొప్పున 20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం తిరుమలగిరి పట్టణంలో నిర్వహించిన తుంగతుర్తి నియోజ
మండలంలోని రంగుండ్ల గ్రామంలో శుక్రవారం బుడియబాపు పెద్దపూజ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. గ్రామాలు, పట్టణాల్లో వందేండ్లలో జరుగని అభివృద్ధిని పదేండ్లలో చేసి చూపించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
ప్రజలకు మెరుగైన సేవలు, పరిపాలన సౌలభ్యమే లక్ష్యంగా రోడ్లు, భవనాల(ఆర్అండ్బీ) శాఖను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వ్యవస్థకు అనుగుణంగా ఆర్అండ్బీ శాఖలో సర్
మహబూబ్నగర్లో (Mahabubnagar) లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని అవంతి హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ (Lorry) అదుపుతప్పి ఓ బైకు, కాలేజీ బస్సును (College bus) ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడమే మృతిచెందారు.
Singer | చంపాపేటలో ఓ జానపద నేపథ్య గాయకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన జటావత్ మోహన్.. బంజారా పాటలు పాడేవాడు.
తిరుమలగిరి: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలు, స్వీపర్లు, దడ్వాయిలకు దసరా సం దర్భంగా మార్కెట్ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన బట్టలను ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ వారికి అందజేశారు. ఈ స�
తిరుమలగిరి, తుంగతుర్తి, నాగారం: ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులు పేదలకు వరమని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 68 మంది లబ్ధిదారులకు రూ. 25,78, 500 విలువైన చెక్కు�
తిరుమలగిరి: దళితుల పేదరికాన్ని నిర్మూలించటానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు రాష్ట్రంలో అమ లు చేస్తున్నారని ఎంపీపీ స్నేహలత అన్నారు. గురువారం దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి
తిరుమలగిరి: దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బాంధవుడు అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుంగుతర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. దళిత బంధు ఫైలట్ ప్రాజెక్టుకు తిరుమలగిరి మండ�
Dalit Bandhu | దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో దళితబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో దళితబంధు పథకం అమలు