అధికమాసం నేపథ్యంలో ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Tirumala | మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి http//tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్
నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. htths;//tirupatibalaji.ap.gov.in/ పేరుతో అధికారిక వెబ్సైట్ ఉండగా, చిన్న మార్పులతో కొందరు వ్యక్తులు htths;//tirupatibalaji-ap-gov.in/ పేరిట నకిలీ వెబ్సైట్ను రూపొందించారని �
భక్తుల సౌకర్యార్థం టీటీడీ కొత్తగా రూపొందించిన టీటీ దేవస్థానమ్స్ యాప్ను సంస్థ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. గోవింద యాప్లో సమస్యలు వస్తుండటంతో దీనిని తీసుకొచ్�
PANCHAGAVYA PRODUCTS READY FOR INAUGURATION ON JAN 27 | కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయర్వేద సంస్థ సహకారంతో టీటీడీ తయారు చేసిన 15 రకాలు పంచగవ్య గృహ ఉత్పత్తులను ఈ నెల 27న ప్రారంభిస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సోమవారం
తిరుమల: గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు ప్రోత్సాహకాలు అందించనున్నది. పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన పంటలు పండించే రైతులకోసం టిటిడి ప్రత్యేక చర్యలు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి టీవీఎస్ మోటార్స్ సంస్థ వాహనాలను విరాళంగా అందించింది. రూ. 4.50 లక్షల విలువైన మోటారు వాహనాలను టీవీఎస్ మోటార్స్ ప్రెసిడెంట్ అనంత కృష్ణన్ టిటిడి అడిషనల్ ఎగ్జిక్యూటివ�
Tirumala | శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి డిసెంబరు 12న కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో ధనుర్మాసఉత్సవాలను అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు. డిసెంబరు 16వ తేదీన నుంచి ధనుర్మాసం ప్రారంభం కానున్నది. డిసెంబర్ 16 మధ్యాహ్నం 12.26 గంటలకు ధనుర్మాస ఘడ
Tirumala Tirupati Devasthanams | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని తెలంగాణకు చెందిన పలువురు ప్రముకులు మంగళవారం దర్శించుకున్నారు. మంత్రి
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శనివారం ఉదయం పల్లకీపై మోహినీ అలంకారంలో శ్రీ అలమేలు మంగ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కరోనా నేపథ్యంలో ఆలయం వద్దగల �