Devotees with darshan tickets only will be allowed into tirumala | సామాన్య భక్తులకు సైతం కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కల్పించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను ట్రావెల్ ఏజెంట్లకు అక్రమంగా విక్రయించిన దళారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్లను దళారులు రూ.35 వేలకు భక్తు�
TTD | సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను ప్రకటించిన టీటీడీ.. ఈ సారి ఏకాంతంగానే.. | తిరుమల వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ఖరారు చేసింది.
టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీచేసిన జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు | తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుల కోసం జారీ చేసిన జీవోను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్
TTD | రేపు టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను గురువారం విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
EKANTA BRAHMOTSAVAMS FROM OCTOBER 7 TO 15 IN TIRUMALA | లు అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు.
TTD | శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక అందరికీ సర్వదర్శనం టోకెన్లు | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం శుభవార్త చెప్పింది. ఇకపై శ్రీవారి దర్శనానికి అన్నిప
TTD | డిసెంబర్లో మార్కెట్లోకి టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు : ఈఓ | తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చేస్తున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు ఈ ఏడాది డిసెంబర్లోగా మార్కెట్లో ప్రవేశపెట్టాలని, ఈ మేరకు అవసరమైన ఏర్
TTD | టీటీడీ పాలకమండలి ఖరారు.. రెండు రోజుల్లో ఉత్తర్వులు! | తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిపై సర్వత్రా అందరి దృష్టి నెలకొన్నది. ఏపీ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డి రెండోసారి అవకాశం ఇవ్వగా ఆయన బాధ్యతలు స్వీకరి
TTD | తిరుమలలో ఘనంగా వరాహస్వామి జయంతి | ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని భూ వరాహస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటల మ�
TTD | రేపు తిరుమలలో గోకులాష్టమి ఆస్థానం | శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం జరుగనుంది