తిరుమల,జూలై 3:భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని టీటీడీ ఖండించింది. ఈ వార్తల ఆధారంగా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల్లో గందరగ
తిరుమల,జూలై 3:కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని వసంత మండపంలో రామాయణంలోని యుద్ధకాండ పారాయణంలో భాగంగా జూలై 6వ తేదీన రావణ సంహారం సర్గల పారాయణ�
శ్రీవారి భక్తులకు ఏడాదిలోపు దర్శనం.. ఎవరికంటే? | శ్రీవారి ఆర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన గృహస్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది.
టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా ప్రమాణం చేసిన ఈఓ జవహర్రెడ్డి | తిరుమల తిరుపతి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్గా ఈఓ జవహర్రెడ్డి గురువారం ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయ బంగారు వాకిలి చెంత ప్�
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి జులై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ జూన్ 22న, మంగళవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనుంది. రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విడుదల చేయను�
రేపు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం | తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి శనివారం సమావేశం కానుంది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య భవన్లో జరుగనుంది.
తిరుమల, జూన్16: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 20వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 15 ఏండ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయ�
అమరావతి : తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ కాసేపటి క్రితం విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 22, 23, 24వ తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 �
తిరుమల, జూన్ 13: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజులపాటు జ్యేష్టా�
తిరుమల, జూన్12: భక్తుల సౌకర్యార్థం శనివారం నుంచి తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదుల కోసం పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంద�
తిరుమల: తిరుమలలో ఆంజనేయస్వామి జన్మస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలు మంగళవారం ము�
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా జరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి నిబంధనల కారణంగా ఉత్సవమూర్తులను పుష