శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ | జమ్మూలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల 13న భూమిపూజ నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు.
నేటి నుంచి తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు | నేటి నుంచి ఐదు రోజుల పాటు తిరుమలలో హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. తిరుమల గిరుల్లోని అంజనాద్రిని హనుమంతుడిని జన్మస్థలంగా ప్రకటించిన తర్వాత తొలిసారిగ�
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మే 26వ తేదీ బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. ఆ రోజు రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితు�
సాలకట్ల వసంతోత్సవాలు | తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనుండగా.. ఉత్సవాల్లో
తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను అనుమతించే నిర్ణయం వాయిదా వేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున
మార్చిలో రికార్డుస్థాయిలో సమకూరిందన్న టీటీడీ హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇస్తున్నప్పటికీ రికార్డుస్థాయిలో �
24 నుంచి శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు | తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఈ నెల 24 నుంచి 26 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ శుక్రవారం వెల్లడించింది.
మాకు సంబంధం లేదు | తలనీలాల అక్రమ రవాణాపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తలనీలాల స్మగ్లింగ్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని టీటీడీ మంగళవారం స్పష్టం చేసింది.
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆంక్షలు విధించింది. శ్రీవారి దర్శనం టికెట్లు ఉ�