TTD | తిరుమలలో నేడు శ్రావణ గరుడ సేవ | తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుంచి రాత్రి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతుల
TTD : ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల వాయిదా | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం విడుదల కావాల్సిన సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రూ.300 �
TTD : ఈ నెల 18 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. బుధవారం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరి
టీటీడీ చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం | రుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం ఆలయ బంగారు వాకిలిలో ఆయనతో ఈవో జవహర్రెడ్డి ప్రమాణస్వీకారం చేయ
టీటీడీ ప్రత్యేక ప్రవేశ దర్శనం | ఈ నెలలో నాలుగు రోజులకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. గత
తిరుపతి 21 జూలై 2021: టీటీడీ లోని ఆలయాల్లో స్వామి వార్లకు ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారుల�
తిరుమల, జూలై: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద బుధవారం ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. �
శ్రీవారి హుండీ | ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది.
తిరుమల,జూలై :లోక కల్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్వహిస్తున్న ఆషాడ మాస కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం తిరుమల వసంతమండపంలో విష్ణు అర్చనం ఆగమోక్తంగా జరిగింది. ఆషాడ మాస శుక్ల ఏకాద�
మొరాయించిన టీటీడీ సర్వర్లు | రుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ సర్వర్లు మంగళవారం మరోసారి మొరాయించాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల | తిరుమల వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. జూలై నెలకు సంబంధించిన స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మంగళవారం టీటీడీ విడుదల చ
పల్లవోత్సవం | మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఈ నెల 28న బుధవారం పల్లవోత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస�
తిరుపతి, జూలై : టీటీడీ లో కారుణ్య నియామకాలు పొందిన 119 మంది ఉద్యోగులతో శ్వేత ప్రాంగణంలో ఒక్కో మొక్క నాటించాలని జెఈఓ సదా భార్గవి సూచించారు. మొక్క నాటడమే కాకుండా అది పెరిగి చెట్టు అయ్యే దాకా దాని సంరక్షణ బాధ్య�
తిరుమల,జూలై 3: తిరుమల శ్రీవారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం తీసుకున్నది. శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశం కల్పిస్తున్నది.కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఏ�