తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం సమకూరింది. శుక్రవారం ఒక్కరోజే హుండీ కానుకల ద్వారా రూ.4.31 కోట్లు వచ్చాయి. స్వామివారిని 62,593 మంది భక్తులు దర్శించుకోగా, 18,517 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి రూ.5,141 కోట్ల అంచనాతో 2024-25 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపింది. సోమవారం తిరుమలలో జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం టీటీడీ చై
తిరుమలలో శ్రీవారి భక్తులకు ఏప్రిల్ నెల దర్శనం టికెట్లు, వసతి గదుల కోటాను, అంగప్రదక్షిణ టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోటా టికెట్లు కూడా మధ్యాహ్నం విడుదలయ్యాయి. రూ.300 ప్రత�
గత ఏడాదిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 1,403.74 కోట్లు సమకూరింది. రికార్డు స్థాయిలో వరుసగా 22వ నెల కూడా రూ.100 కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్క డిసెంబ ర్లోనే రూ.116 కోట్ల ఆదాయం రావడం విశేషం. స్వామివారి హుండీ ఆదాయం వివరాలను
Tirumala | తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో దాదాపు 8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. తిరుమలకు రద్దీ పెరగనున్న �
డిసెంబర్ 1 నుంచి 22 వరకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటా, శ్రీవాణి ట్రస్ట్ కోటా టికెట్లను టీటీడీ విడుదల ఆదివారం చేసింది.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించనున్న గరుడోత్సవం అత్యంత విశిష్టమైనది కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని టీటీడీ అంచనా వేస్తున్నది.
Tirumala | శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లగేజీ విధానంలో ఆధునిక మార్పులు తెచ్చింది. లగేజీ కేంద్రాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు టీటీడీ సెక్యూరిటీ, దాతల సహకారంతో కొత్త సాఫ్ట్వే
తిరుమలలో భక్తులు, వన్యప్రాణులకు రక్షిత జోన్గా నడకదారిని అభివృద్ధి చేయాలని శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర స్వామి టీటీడీకి సూచించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి దంపతులు రిషికేశ్ వెళ్లి �
Tirumala | తిరుమల శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తున్నది. జూలైలో వరుసగా 4 సోమవారాలు శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. సోమవారం మాత్రమే హుండీ ఆదాయం రూ.5 కోట్ల మార్క్ను దాటడం గమనార్హం. జూలై 10న 64,347 �
శ్రీవాణి (శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ) ట్రస్ట్ ద్వారా శ్రీవారికి ఈ ఏడాది మే 31 నాటికి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా భక్తులు రూ.861 కోట్లకు పైగా విరాళాలు అందించారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించా
మూడు నుంచి తొమ్మిది రోజుల పాటు భక్తులకు శ్రీవారి సేవ చేసేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తున్నది. శ్రీవారి సేవ, లడ్డూ ప్రసాదం సేవ, పరకామణి సేవ, భక్తుల సంక్షేమ సేవ ఉంటాయి. కొత్తగా నవనీత సేవను కూడా తీసుకొచ్చారు.