HRC | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మా�
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Bus Accident)లో 21 మంది మృతిచెందారు. సోమవారం ఉదయం 5 గంటలకు తాండూరు డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు 30 మంది ప్రయాణికులతో తాండూరు నుంచ�
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. చేవెళ్లలోని మీర్జాపూర్ శివారులో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టి. అనంతరం బస్సుపై పడిపోయింది. దీంతో 21 మంది మర
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) జరిగింది. మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తాండూరు డిపో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీంత�
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీం�
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) మండలం మీర్జాగూడ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మీర్జాగూడ వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొ�
రాజు కుటుంబం గత కొంత కాలం క్రితం ఉపాధి కోసం వలస వచ్చి నగర శివారు కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధి, దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేట్ ఆకాష్ లేఔట్లో స్థిరపడింది. రాజు రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ప
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. తల్లితోపాటు స్కూల్కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Crime News | ధన్వాడ మండలంలోని కంసాన్పల్లి గ్రామానికి చెందిన ఉప్పరి నారాయణ (45) మోటార్ సైకిల్ పై వెళ్తుండగా వేగంగా వచ్చి టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Traffic Jam | Traffic Jam| మియాపూర్ నుంచి గండి మైసమ్మ వైపు వెళ్తున్న ఓ టిప్పర్ భౌరంపేట-సూరారం క్రాస్ రోడ్ స్నేక్ పార్క్ వద్ద అదుపుతప్పి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
ఎదురు ఎదురుగా వస్తున్న టిప్పర్, కారు ఢీకొన్న సంఘటనలో కార్ డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ బౌరంపేట స్నేక్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది.