Road accident | ట్యూషన్కు వెళ్లి తిరిగి ఇంటికి తిరిగి వస్తుండగా టిప్పర్ ఢీ కొని పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాకర సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
మండలంలోని పెద్ద గోప్లాపూర్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మృతిచెందినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మహబుబ్నగర్ నుంచి మరికల్ వైపు వెళ్తున్న కర్ణాట�
మెదక్ జిల్లా తూప్రాన్లో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద బైక్ను ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడ్డారు. దశరథ్ అనే వ్యక్తి బైక్పై మున్సిప�
కరీంనగర్ (Karimnagar) జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ బోర్నపల్లి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది.
ఏండ్ల తరబడిగా తమ గోడును పట్టించుకునే నాథుడు లేక టేకులపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలు గోస పడుతున్నారు. బొగ్గు రవాణా లారీలు అతివేగం, అధిక లోడుతో వెళ్తుండడంతో అనేక సమస్యలు వారిని పట్టిపీడిస్తున్నాయి.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో టిప్పర్ను ఢీకొట్టడంతోనే లాస్య నందిత మృతిచెందారని గుర్తించారు.
హైదరాబాద్లోని వనస్థలిపురంలో (Vanasthalipuram) టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం వనస్థలిపురంలోని సుష్మ థియేటర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పి బైకును ఢీకొట్టింది.
కూలీ పనిచేసుకొని జీవిస్తున్న ఇద్దరిని లారీ రూ పంలో వచ్చిన మృత్యువు కబలించి వే సింది. కుటుంబ పెద్ద దిక్కులను కోల్పోవడంతో గిరిజన పేద కుటుంబాల్లో వి షాదం నింపింది. వివరాలిలా ఉన్నా యి.. మామడ మండలంలోని బూరుగుప
Gachibowli | హైదరాబాద్లోని గచ్చిబౌలిలో టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు
Chevella | చేవెళ్ల మండలం గొల్లపల్లి వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. గొల్లపల్లి స్టేజి వద్ద స్కూలు బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను ఢీకొట్టిన టిప్పర్ అదుపుతప్పి ఇంట్లోకి
Kukatpally | కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని సాయిబాబానగర్లో బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.
accident | హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరోజినిదేవి దవాఖాన సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బైకు..