కూలీ పనిచేసుకొని జీవిస్తున్న ఇద్దరిని లారీ రూ పంలో వచ్చిన మృత్యువు కబలించి వే సింది. కుటుంబ పెద్ద దిక్కులను కోల్పోవడంతో గిరిజన పేద కుటుంబాల్లో వి షాదం నింపింది. వివరాలిలా ఉన్నా యి.. మామడ మండలంలోని బూరుగుప
Gachibowli | హైదరాబాద్లోని గచ్చిబౌలిలో టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు
Chevella | చేవెళ్ల మండలం గొల్లపల్లి వద్ద టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. గొల్లపల్లి స్టేజి వద్ద స్కూలు బస్సు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను ఢీకొట్టిన టిప్పర్ అదుపుతప్పి ఇంట్లోకి
Kukatpally | కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని సాయిబాబానగర్లో బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.
accident | హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సరోజినిదేవి దవాఖాన సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బైకు..
KPHB colony | కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఓ బైకును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ జగన్మోహన్ రెడ్డి దుర్మరణం చెందాడు.
కొత్తూరు : టిప్పర్కు విద్యుత్ వైర్లు తగిలి కరెంట్షాక్తో డ్రైవర్ మృతి చెందిన ఘటన కొత్తూరు మున్సిపాలిటీలోని ఫాతిమాపూర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ సయ్యద్, ప్రత్యేక సాక్షుల తెలిపిన వ�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరనం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా విశాల్ మెగా మార్ట్ ఎదుట శుక్
KPHB | నగరంలోని కూకట్పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత కేపీహెచ్బీ బ్రిడ్జిపై టిప్పర్ను ఓ కారు ఢీకొట్టింది.
ప్రైవేటు బస్సు | యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో పెను ప్రమాదం తప్పింది. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టింది.
బైక్ను ఢీకొట్టిన టిప్పర్| హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరూలో రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓ బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మొటర్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
నిజామాబాద్| నిజామాబాద్: జిల్లాలోని ఇంద్రాపూర్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఇంద్రాపూర్ సమీపంలో సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తిని మొరం టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందా�