KPHB colony | కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఓ బైకును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ జగన్మోహన్ రెడ్డి దుర్మరణం చెందాడు.
కొత్తూరు : టిప్పర్కు విద్యుత్ వైర్లు తగిలి కరెంట్షాక్తో డ్రైవర్ మృతి చెందిన ఘటన కొత్తూరు మున్సిపాలిటీలోని ఫాతిమాపూర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ సయ్యద్, ప్రత్యేక సాక్షుల తెలిపిన వ�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరనం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చౌరస్తా విశాల్ మెగా మార్ట్ ఎదుట శుక్
KPHB | నగరంలోని కూకట్పల్లిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటినతర్వాత కేపీహెచ్బీ బ్రిడ్జిపై టిప్పర్ను ఓ కారు ఢీకొట్టింది.
ప్రైవేటు బస్సు | యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో పెను ప్రమాదం తప్పింది. మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును టిప్పర్ ఢీకొట్టింది.
బైక్ను ఢీకొట్టిన టిప్పర్| హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరూలో రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓ బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మొటర్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
నిజామాబాద్| నిజామాబాద్: జిల్లాలోని ఇంద్రాపూర్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఇంద్రాపూర్ సమీపంలో సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తిని మొరం టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందా�
హైదరాబాద్ : మేడ్చల్లో శనివారం ఉదయం టిప్పర్ బీభత్సం సృష్టించింది. పారిశుధ్య కార్మికులపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. రోడ్లు ఊడు�
టిప్పర్ ఢీకొని ముగ్గురు విద్యార్థులు మృతిహాలియా, ఏప్రిల్ 2: స్టడీ మెటీరియల్ కోసం బైక్పై కాలేజీకి వెళ్తున్న ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నల్లగొ
అమరావతి : గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఐదులాంతర్ల సెంటర్లో మంగళవారం అర్ధరాతి రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని కాన్పూర్కు చెందిన వ�