ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా అన్నదే లెక్క అన్నట్లు.. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తొలి సిరీస్లోనే తెలుగోడు జెండా పాతేశాడు. దేశవాళీల్లో పరుగుల వరద పారించి 20 ఏండ్ల వయస�
క్షణాల్లో ఫలితం తారుమారయ్యే టీ20 ఫార్మాట్లో ఏడేండ్ల తర్వాత భారత జట్టు వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి వెనుకబడ్డ యంగ్ ఇండియా.. ఆనక రెండు మ్యాచ్లు నెగ్గి లెక్క సరిచేసినా.. న�
భారత మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనాను అమితంగా ఆరాధించే.. ఆ కుర్రాడు అచ్చం తన రోల్ మోడల్లాగే పొట్టి ఫార్మాట్ ఎంట్రీలోనే అదరగొట్టాడు. ఐదు మ్యాచ్ల్లోనూ అవకాశం దక్కించుకున్న ఆ హైదరాబాదీ సీనియర్ ప్లేయర్�
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ హార్దిక్పాండ్యాపై సోషల్మీడియాలో అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. మంగళవారం వెస్టిండీస్తో జరిగిన కీలకమైన మూడో టీ20 మ్యాచ్లో హార్దిక్ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబ�
Rinku Singh : వెస్టిండీస్తో పొట్టి సిరీస్కు భారత బృందం ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ 16వ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన రింకూ సింగ్(Rinku Singh)కు చోటు దక్కకపోవడంతో అభిమానులు ఆగ�
ఓపెనర్లు దంచికొట్టడంతో ఐపీఎల్-16వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన రెండో పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తుచేసింది. మొద�
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తొలి పోరులో హైదరాబాద్ జట్టు.. తమిళనాడుతో తలపడనుంది. ఎలైట్ గ్రూప్-‘బి’లో భాగంగా మంగళవారం నుంచి ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కాను�
ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు ధోనీ ఫినిషింగ్ టచ్ చెన్నైకి రెండో విజయం ఐపీఎల్ ప్రారంభమై దాదాపు నెలరోజులు కావొస్తున్నా.. సీజన్లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్కు మరో పరాజయం ఎద�
జోష్ బట్లర్ ముంబైపై రాజస్థాన్ విజయం ఐపీఎల్ 15వ సీజన్ వీరబాదుడుకు కేరాఫ్ అడ్రస్ అయిన జోస్ బట్లర్ శతకంతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ పైచేయి సాధించింది. బుమ్రా, మిల్స్ను కాచ
కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ రెండో మ్యాచ్లో హైదరాబాద్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొటుంది. బెంగాల్తో జరుగుతున్న పోరులో లక్ష్యం పెద్దది కాకపోయినా.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిం�