ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక హైదరాబాదీ ఆటగాడు.. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ను దాటేశాడు. ఒక్క పంత్నేకాదు, పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లను దాటేశాడు. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడు�
ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (52) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ (14) విఫలమవడంతో.. ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది.
ఈ ఐపీఎల్లో లక్ష్యాన్ని కాపాడుకున్న ఏకైక జట్టు రాజస్థాన్. మరోసారి తమ మ్యాజిక్ రిపీట్ చేసింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని కట్టడి చేయడంతో రాజస్థాన్ బౌలర్లు సఫలీకృతం అయ్యారు. అంతకుముందు జోస్ బట
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై ఇండియన్స్ జట్టు విశ్వప్రయత్నం చేస్తోంది. ఆరంభంలోనే రోహిత్ (5), అన్మోల్ (5) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (54) ఆద
హైదరాబాద్, ఆట ప్రతినిధి: వినూ మన్కడ్ టోర్నీలో హైదరాబాద్ అదిరిపోయే విజయంతో ఆకట్టుకుంది. బుధవారం రాజస్థాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో హైదరాబాద్ మూడు వికెట్ల తేడాతో(వీజేడీ పద్ధతి) గెలిచింది. రాజస్థాన్