ఐపీఎల్ 16వ సీజన్లో దంచికొడుతున్న తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ(Tilak Varma) రోహిత్ శర్మ బృందానికి పసందైన విందు ఏర్పాడు చేశాడు. వాళ్లతో పాటు లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)కు కూడా ఉన్నాడు.
IPL 2023 : ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) సొంత గ్రౌండ్లో అదరగొట్టింది. లీగ్లో రెండో విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(58) ధనాధన్ �
ఐపీఎల్ ఐదో మ్యాచ్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) 171 పరుగులు చేసింది. యంగ్స్టర్ తిలక్ వర్మ(84) అర్ధ శతకంతో రాణించాడు. సూర్యకుమార్ యాదవ్ (15), నేహల్ వధీర (21) అతడికి సహకారం అందించారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం మణిపూర్తో జరిగిన మ్యాచ్లో తిలక్వర్మ అజేయ సెంచరీ(126 నాటౌట్)తో అదరగొట్టాడు. దీంతో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
గతేడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుపులు మెరిపించిన తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ భారత-‘ఎ’ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్లో పాల్గొంటున�
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్లు.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మలో జాతీయ జట్టుకు ఆడే సత్తా ఉందని బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్ర�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక హైదరాబాదీ ఆటగాడు.. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ను దాటేశాడు. ఒక్క పంత్నేకాదు, పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లను దాటేశాడు. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడు�
ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (52) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ (14) విఫలమవడంతో.. ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది.
ఈ ఐపీఎల్లో లక్ష్యాన్ని కాపాడుకున్న ఏకైక జట్టు రాజస్థాన్. మరోసారి తమ మ్యాజిక్ రిపీట్ చేసింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని కట్టడి చేయడంతో రాజస్థాన్ బౌలర్లు సఫలీకృతం అయ్యారు. అంతకుముందు జోస్ బట
రాజస్థాన్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై ఇండియన్స్ జట్టు విశ్వప్రయత్నం చేస్తోంది. ఆరంభంలోనే రోహిత్ (5), అన్మోల్ (5) వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (54) ఆద
హైదరాబాద్, ఆట ప్రతినిధి: వినూ మన్కడ్ టోర్నీలో హైదరాబాద్ అదిరిపోయే విజయంతో ఆకట్టుకుంది. బుధవారం రాజస్థాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో హైదరాబాద్ మూడు వికెట్ల తేడాతో(వీజేడీ పద్ధతి) గెలిచింది. రాజస్థాన్