నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తూంపల్లి గ్రామ పరిధిలోని కొత్త తిరుపతి ఆడవుల్లో మంగళవారం రాత్రి జిట్ట లేగదూడపై దాడి చేసి హతమార్చినట్లు ఇంచార్జి ఎఫ్ఆర్ఓ బీ రవీందర్ బుధవారం తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలోని హనుమాజీపేట గ్రామంలో చిరుత పులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. గ్రామ శివారులో చిరుత సంచరిస్తుండటాన్ని గమనించిన స్థానికులు వెంటన�
కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట్ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాల్లో మంగళవారం రైతులు పులి పాదముద్రలు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు
Tiger Attack: రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉన్న ఓ గ్రామంలోకి ఎంటరైన పులి.. ఓ స్థానిక యువకుడికి పంచ్ ఇచ్చింది. ఆ తర్వాత ఓ ఇంట్లోకి వెళ్లి మంచంపై కూర్చున్నది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బందవ్ఘర్ రిజర్వ్ ఫార�
ములుగు జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచరిస్తున్నది. భూపాల పల్లి జిల్లా అడవి నుంచి ములుగు మండలం జాకారం వద్ద సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా హనుమకొండ వైపు వెళ్తున్న 108 వాహన పైలట్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం జడల్పేట రెవెన్యూ గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపింది. పత్తి చేనులో కట్టివేసి ఉన్న ఎద్దుపై దాడి చేసి సుమారు 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. వివరాలిలా ఉన్నా
Tiger | సిద్దిపేట జిల్లాలో పులి పాద ముద్రల ఆధారంగా పులి సంచారాన్ని గమనించిన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మంచిర్యాల (Mancherial) జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల శివారులో పెద్దపులి (Tiger) సంచారం అలజడి సృష్టిస్తుంది. బుగ్గ దేవాలయం సమీపంలో పెద్దపులిని ప్రత్యక్షంగా చూసిన పలువురు.. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
పెద్దపులి సంచారం పల్లెలను వణికిస్తున్నది. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్, ఫరీద్పేట, దోమకొండ మండలంలోని అంబారిపేట, సంగమేశ్వర్, భిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డిలో పెద్దపులి అలజడి సృష్టించింది. �
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని తాడిగూడ అడవుల్లో పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. గురువారం తాటిగూడ సెక్షన్ పరిధిలోని జిడిమాల్య గ్రామ శివారులో పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు
Tiger Estimation | అటవీ, జంతు ప్రేమికులకు శుభవార్త. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పులులను లెక్కించేందుకు తమతో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర అటవీ శాఖ పిలుపునిచ్చింది. అఖిల భారత పులుల లెక్కింపు 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు �