మూడు జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్న పెద్ద పులి అటవీ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఈ వన్యమృగం కోసం అటవీ శాఖ అన్వేషణ కొనసాగుతున్నది.
అడవుల్లో ఉండాల్సిన పెద్దపులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ ఉండలేకపోతున్నాయి. ఆహారం కోసం తరచూ సమీప జనావాసాల్లోకి ప్ర వేశించి పశువ�
మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం కమ్మర్పల్లి రేంజ్ పరిధి, నిజామాబాద్ జిల్లా సరిహద్దును దాటి సిరిసిల్ల జిల్లా మల్యాల రేంజ్ అటవీ ప్రాంతంలోకి పెద్ద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి అడవుల్లో పెద్దపులి అడుగుజాడలు కలకలం రేపాయి. లక్ష్మీపురం శివారులో పనికి వెళ్తున్న రైతులు పులి అడుగులను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తున్నది. తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని శివారు గ్రామాల్లో సంచరిస్తూ బేంబేలేత్తిస్తుననది. మూడు రోజుల క్రితం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాప
సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తున్నదని, పులి కదలికలను పర్యవేక్షించేందుకు థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు అటవీ దళాల ప్రధానాధికారి డాక్టర్ సువర్ణ తెలిపారు.
సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల సరిహద్దుల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. రాత్రిపూట ఒంటరిగా తిరుగొద్దని, బృందాలుగా వెళ్లాలని సూచ
యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరించిన పులి జనగామ జిల్లాలోకి ప్రవేశించిందని జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాజాపేట మండలంలోని బసంతాపురంలో పులి దాడిలో మృతి చెం�
Tiger : సిద్ధిపేట జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. మొన్నటివరకూ మిరుదొడ్డి.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగిన పులి ప్రస్తుతం జగదేవ్పూర్ (Jagdevpur) మండలంలో సంచరిస్తోంది.
పశువుల మందపై పెద్దపులి దాడి చేయడంతో ఆవు, దూడ మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్లలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
Tiger | యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని ఓ పొలం సమీపంలో లేగదూడపై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో పరిసర గ్రామాల్లో భయాందోళనలు న�