కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల పరిసరాల్లో రెండు రోజులుగా పులి సంచరిస్తున్నది. మంగళవారం మధ్యాహ్నం ముత్తంపేట, శిర్షా గ్రామాల సరిహద్దు నుంచి కౌటాల కంకలమ్మ గుట్ట అటవీ ప్రాంతంలోకి వచ్చింది.
Tiger Drags Horse | ఒక పెద్ద పులి గుర్రంపై దాడి చేసింది. దానిని నోటకరుచుకుని పొదల్లోకి ఈడ్చుకెళ్లింది. సఫారీకి వెళ్లిన టూరిస్టులు ఇది చూసి షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Madhya Pradesh : మధ్యప్రదేశ్లోని, బాలాఘాట్ జిల్లాలో దారుణం జరిగింది. గుడిసెలో నిద్రిస్తున్న ఒక మహిళను పులి లాక్కెళ్లి, తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో మహిళ మరణించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని, బాలాఘాట్ జిల్లా, ఖాపా ర�
కమ్మర్పల్లి అటవీ రేంజ్ పరిధిలో జే1 పెద్దపులి కనిపించకుండా పోయిన ఘటనలో అటవీశాఖ అధికారులు అటవీప్రాంత గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే పెద్దపులి కోసం నిఘా ఉంచిన సమయంలో చిరుతపులులను చంపిన ఘటనలు బయ�
కొద్ది రోజులుగా హడలెత్తించిన మూడున్నరేళ్ల పెద్ద పులి జాడ ప్రస్తుతం అంతు చిక్కడం లేదు. సుమారుగా నెల రోజులుగా టైగర్ అడుగు జాడలు కనిపించడం లేదు. దాదాపుగా 6 నెలల పాటు ఉత్తర తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణను
మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్దపులి మళ్లీ సంచరిస్తున్నది. రేంజ్ పరిధిలోని ఎల్లంపేట్ ఫారెస్ట్ బీట్ పరిధిలో రెండు రోజుల క్రితం పెద్దపులి సంచిరించినట్లు అధికారులు దాని పాదముద్రలను గుర్తిం
మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి నెలరోజులుగా సంచరించడం ఇక్కడి ప్రాంతాల ప్రజల్లో కలకలం రేపింది. ఫిబ్రవరి చివరి నుంచి ఇప్పటి వరకు పెద్దపులి జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్లా జిల్లాల సరిహద్దులో సంచరిస్త
మూడు జిల్లాల సరిహద్దుల్లో సంచరిస్తున్న పెద్ద పులి అటవీ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఈ వన్యమృగం కోసం అటవీ శాఖ అన్వేషణ కొనసాగుతున్నది.
అడవుల్లో ఉండాల్సిన పెద్దపులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ ఉండలేకపోతున్నాయి. ఆహారం కోసం తరచూ సమీప జనావాసాల్లోకి ప్ర వేశించి పశువ�
మూడు జిల్లాల సరిహద్దులో పెద్దపులి సంచారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం కమ్మర్పల్లి రేంజ్ పరిధి, నిజామాబాద్ జిల్లా సరిహద్దును దాటి సిరిసిల్ల జిల్లా మల్యాల రేంజ్ అటవీ ప్రాంతంలోకి పెద్ద