రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. బస్తా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. తుంగతుర్తిలో (Thungathurthy) రైతు సేవా సహకార సంఘం (PACS) కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తుంగతుర్తి గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. బీఆర్ఎస్ మండలాధ్యక్
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, వాటిని అమలు చేసే సత్తా లేక ప్రశ్నించే వారిపై అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తుందని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాము చేసామని చెప్పుకోవడం సిగ
ప్రజలను చైతన్యం చేయడానికే పోలీసు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుంగతుర్తి సీఐ నరసింహారావు చెప్పారు. మండల పరిధిలోని పెదనెమిలలో ‘పోలీస్ ప్రజా భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మ�
సహకార సంఘాల ఏర్పాటుతో రైతులకు రుణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ ఛైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార కార్యాలయ ఆవరణలో అంతర�
మీడియా ముసుగులో కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేస్తే ఖబడ్దార్ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ హెచ్చరించారు. గురువారం శాలిగౌరారంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహా ట�
' గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచాను.. నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు.. నా డబ్బులు నేను రాబట్టుకోవాల్సిందే.. ఎవ్వరు డబ్బులు ఇవ్వకున్నా వాడిని ఇడిశేదే లేదు' అంటూ తుంగతుర్తి ఎమ్�
సబ్సిడీపై పంపిణీ చేస్తున్న జీలుగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నిరుపయోగంగా ఉందని, ఈ భవనాన్ని వినియోగంలోకి తేవాలని కోరుతూ స
తుంగతుర్తి మండల కేంద్రంలో బుధవారం నిరుద్యోగ యువకులు ఉపాధి హామీ పని చేస్తూ కనిపించారు. వేసవి సెలవులు కావడంతో గ్రామాలకు వచ్చిన యువకులు ఉపాధి హామీ పథకంలో కూలీలు కార్డులు పొందారు. ఇందులో బీటెక్, పీజీ, బీఈడీ
ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. వెంపటి ప్రాథమిక పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికైనట్లు పా�