తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారికి సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు కోరారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో త�
తుంగతుర్తి మండల పరిధిలోని కేశవాపురం గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము అనిత జనార్ధన్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల (రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడ్ మీటర్ల విధానంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ �
తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామ శివారులో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. రైతు భూక్య శంకర్ సహా పలువురి వ్యవసాయ పొలాల్లో కరెంట్ లైన్లు కిందకు వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం..
తాటి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో జరుగుతున్న కుట్రను వ్యతిరేకిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో కల్లుగీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర�
ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి, రావులపల్లి �
ఈ నెల 25న భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరగనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూసీఐ డివిజన్ అధ్యక్షుడు రమేశ్ కోరారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో గోడ పోస్టర్లను ఆవి�
తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.29 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెపర్తి జ్ఞానసుందర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం తుంగతుర్తి మ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు బస్తాల్లో కాంటా వేసి, ఆ ధాన్యాన్ని మిల్లులకు పంపిణీ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తప్పవని సూర్యాపేట జి�
కుల జమిలి పోరాటాల సిద్ధాంతకర్త కామ్రేడ్ మారోజు వీరన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మారోజు వీరన్న కూతురు మారోజు దిశ కోరారు. శనివారం ఆయన 27వ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై వినూ�
ఏరియా ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మానవత్వంతో ఆదరిస్తూ, ఓర్పుతో మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి జూనియర్ కోర్టు సివిల్ జడ్జి ఎండీ గౌస్ పాషా అన్నారు. శుక్రవా�
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేటి నుండి పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. భారత ప్రధాని మోదీ ప్రజలకు పొదుపు మంత్ర�
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజక�