బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) చేసుకోవాలని ఆర్బీఐ లీడ్ మేనేజర్ కోమిద, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగవరప్రసాద్ సూచించారు. గురువారం..
యాసంగి పంట పెట్టుబడి సాయం 'రైతు భరోసా' నిధులను రాష్ట్ర ప్రభుత్వ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భ�
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు వామపక్షాల ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలో గురువారం న
తుంగతుర్తి మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ డాక్టర్ల ద్వారా మంగళవారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లయన�
తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామ అభివృద్ధి సహకరించాలని శుక్రవారం గ్రామ సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ తాసీల్దార్ దయానందంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో�
మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దామని ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట జిల్లా నాయకుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి..
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర స్థాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కక్ష సాధింపు చర్యతో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై బీఆర్ఎస్ నాయకుల�
తుంగతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిషన్ టెన్త్ క్లాస్ కరపత్రాన్ని ఎంఈఓ బోయిని లింగయ్య గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నా�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల ఆరోగ్య ఉప కేంద్రం అద్దె గత రెండు సంవత్సరాల నుండి కట్టకపోవడంతో సబ్ సెంటర్కు ఇంటి యజమాని తాళం వేసిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. సబ్ సెంటర్
రావులపల్లి నుండి ఎక్స్ రోడ్ తండా వెళ్లే మెయిన్ రోడ్డు గుంతలు ఏర్పడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ మంగళవారం మట్టితో గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు.