మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని తుంగతుర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పాలవరపు సంతోష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని
తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం నుండి గుండెపురి వరకు రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలా
తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు అధ్యాపకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుగ�
తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం-గోరెంట్ల రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం కొత్తగూడెంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.
తుంగతుర్తి మండల పరిధిలోని సంగెం గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు దుబ్బాక కిశోర్ ప్రమాదవశాత్తు దెబ్బతగిలి కాలికి గాయమైంది. దుబ్బాక కిశోర్ ను బుధవారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పరామర్శించ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధిని మరిచి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తీయడం సరికాదని ఆ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో�
తాను పుట్టిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆ గ్రామ వాసులు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయనను హైదరాబాద్లోన�
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం అరైవ్ అలైవ్ లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు అవగాహ�
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పదో తరగతిలో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించాలని తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం కీర్తిశేషులు ధర్మారపు ఉప్పలయ్య 2వ వర్ధంతి సందర్భంగా..
తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యా తండాలో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైన ఘటన శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. తండాకి చెందిన లాకావత్ అమ్ము కుమారుడు లాకావత్ సోమన్న వివాహం ఈ నెల 26న జరుగనుంది.
బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) చేసుకోవాలని ఆర్బీఐ లీడ్ మేనేజర్ కోమిద, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగవరప్రసాద్ సూచించారు. గురువారం..
యాసంగి పంట పెట్టుబడి సాయం 'రైతు భరోసా' నిధులను రాష్ట్ర ప్రభుత్వ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భ�