కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్ మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి గోదావరి జలాలను అందించాలని నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధర్మారపు వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం తుంగత�
ఎస్.ఐ.ఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ భూఖ్య హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశం�
తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి ప్రాథమిక పాఠశాల నుండి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీవనపల్లి శ్ర
స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో తాసీల్దార్ దయానందంకు స్వర్ణకారుల సంఘం నాయకుడు పాండురంగ చారి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వానకాలం పంటలపై రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద�
ఈ నెల 20న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎస్ఐ రుద్ర క్రాంతి కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 15న అర్వపల్లిలో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎన్ఏ) సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ సమావేశం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన ఈ నెల 15న జరుగనున్నట్లు ఆ పార్టీ అర్వపల్లి మండల నాయకుడు గుండగాని సోమేశ్ గౌడ్ తెలిపారు. శనివారం మండల క
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం చూపిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ స�
అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార స�
తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో శుక్రవారం గ్రామానికి చెందిన నల్లు నర్సింహారెడ్డి అమృతదేవి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎన్నారై నల్లు చిత్తరంజన్ రెడ్డి, ఉమా జ్యోతి దంపతులు రూ.2.20.000 విలువ గల వాటర్ ప్లాంట
తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం సొసైటీలో రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు ఉన్నాయని పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, ఏడీఏ రమేష్ బాబు తెలిపారు. గురువారం పిఏసీఎస్ కేంద్రం వద్ద పలువుర�
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సెలూన్ షాప్ దగ్ధమైన సంఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కదునూరి హరీశ్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద సెలూన్ షాప్ నడిపిస్తూ జీవనం కొనస�