దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ద్వారకా ప్రాంతంలో ఉన్న ఈ భారీ భవనంలోని 8, 9 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్లో మంగళవారం ఉదయం �
Illegal coal mine | అక్రమ బొగ్గుగని (Illegal coal mine) లోకి నది నీళ్లు (River water) చేరడంతో ఆ గనిలో పనిచేస్తున్న వాళ్లలో ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. జార్ఖండ్ రాష్ట్రం (Jharkhand state) హజారీబాగ్ (Hazaribagh) జిల్లాలోని బరియాటు ఖావా (Bariatu Khawa) ఏ�
ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో పర్వతారోహణ చేస్తుండగా తెలుగు టెకీ విష్ణు ఇరిగిరెడ్డి (48) ప్రమాదవశాత్తూ మరణించారు. విష్ణు, మరో ముగ్గురు గ్రానైట్ శిలలతో కూడిన కొండ వంటి ప్రదేశంపైకి ఎక్కుతుండగా త�
ఎదురెదురుగా అతివేగంగా వచ్చి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఆరుగురికి తీవ్రగాయాలైన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెంకట్రావ్పేట శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. �
క్వారీలో పడి ముగ్గురు యువకులు చనిపోతే కనీసం వారి కుటుంబాలను పరామర్శించకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టింపులేన్నట్లు వ్యవహించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అసహనం వ్యక్తం చేశా రు. బుధవ�
vగుజరాత్లోని రాజ్కోట్ నగరంలో శుక్రవారం ఓ 12 అంతస్తుల నివాస భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు వ్యక్తులు మరణించగా ఒకరు గాయపడ్డారు. నగరంలోని 150 అడుగుల రింగ్ రోడ్డు ప్రాంతంలో ఉన్న ఈ భవనం లోపల దాద�
హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20మందికి గాయాలైన సంఘటన ఏపీలోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గురు
ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరాలో ముంబయి జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. మునిపల్లి ఎస్సై రాజేశ్ నాయక్ వివరాల ప�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లి, అక్కడి నుంచి కాశీవిశ్వనాథుడి దర్శనానికి వెళ్తుండగా వారణాసి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లావాసులు ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్
వారణాసి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్కు చెందిన ఇరిగేషన్ డీఈ
కరెంట్ కాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలైన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రెంజల్ మండలం సాటాపూర్కు చెందిన ఒర్పు గంగారాం (45)కు ఇ�
ఇద్దరు చిన్నారులను బావిలోకి నెట్టి ఆపై తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. తాడ్వాయి మండలం నం దివాడ గ్రామానికి చెందిన చిట్టెపు గ