రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం డెంగ్యూతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకా రం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన మైలారపు సందేశ్(25) ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి, నెల రోజుల
Crime New | హైదరాబాద్ నగర పరిధిలోని సతన్నగర్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలతో పాటు కొడుకు ఉన్నారు. ఘటన జేక్కాలనీలోని �
Lightning strike | వికారాబాద్ జిల్లాలో (Vikarabad) విషాదం చోటు చేసుకుంది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి(Lightning strike) ముగ్గురు వ్యక్తులు మృతి(Three killed) చెందారు.
వరంగల్ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రైతు వేల్పుల శ్రీనివాస్(55) తన మక్కజొన్న చేనును కోసిన తర్వాత మక్కలను ఆరబెట్టేం�
Bijapur | ఛత్తీస్గఢ్లో హోలీ పండుగ రోజున రక్తం ఏరులై పారైంది. ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని మావోయిస్టులు కిరాతకంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ బాసగూడ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకున్నది.
వేర్వేరు చోట్ల నీటమునిగి ముగ్గురు మృతి చెంది న ఘటన నందిపేట, నవీపేట మండలాల్లో శనివారం చోటు చేసుకున్నది. నందిపేట్ మండలం తల్వేద వాగులో కౌల్పూర్ గ్రామ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన బండారి రవి (20) స్న�
వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్తుండగా.. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు దంపతులతోపాటు రెండేళ్ల బాలుడిని బలిగొన్నది. మృతురాలు ఏడు నెలల గర్భిణి. ఈ ప్రమాదం గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో�
ఉపనయనానికి వచ్చి సాగర్ నీటిలో స్నానం చేసేందుకు దిగిన ముగ్గు రు మృతిచెందారు. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం..